Breaking News

ఉపఎన్నిక

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

ఫ్యాన్​గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు మిన్నంటిన వైఎస్సార్​సీపీ సంబరాలు తిరుపతి: తిరుపతి పార్లమెంట్​ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్​ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్​ […]

Read More