Breaking News

ఉన్నతస్థాయి సమీక్ష

విపత్తు ఎంతైనా ప్రాణనష్టం జరగొద్దు

విపత్తు ఎంతైనా ప్రాణనష్టం జరగొద్దు

వర్షాలు, వరదలు వస్తున్నందున జాగ్రత్తగా ఉండండి సహాయక చర్యలకు ఎంతఖర్చయినా వెనుకాడొద్దు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం […]

Read More