Breaking News

ఉద్యోగులు

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

సర్వీస్‌ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్​భరోసా సామాజికసారథి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్‌ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్‌ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్‌ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం […]

Read More