Breaking News

ఉత్తమ్

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 9 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినట్లు శుక్రవారం తెలిపారు.డివిజన్​ అధ్యక్షులు వీరే..చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడిగా దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వనస్థలిపురం […]

Read More