Breaking News

ఇందిరగాంధీ

ఎమ్మెస్సార్​ ఇకలేరు

ఎమ్మెస్సార్​ ఇకలేరు

మాజీమంత్రి ఎం.సత్యనారాయణరావు కన్నుమూత కరోనాతో చికిత్స పొందుతూ నిమ్స్‌లో మృతి కాంగ్రెస్​ దిగ్గజానికి పలువురు నేతల నివాళి సారథి, రామడుగు​: కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేత, రాజకీయాల్లో విలక్షణనేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ (87) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చివరిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కరీంనగర్​జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామం. 1934 జనవరి 14న జన్మించారు. ఉస్మానియాలో ఎల్ఎల్‌బీ చదివారు. […]

Read More