Breaking News

ఆర్ఎంపీ

బాలుడిని చికిత్స కోసం తీసుకెళ్తే..

బాలుడిని చికిత్స కోసం తీసుకెళ్తే..

ఆర్ఎంపీ వచ్చీరాని ట్రీట్​మెంట్​ పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి తల్లిదండ్రులతో గోప్యంగా బేరం సామాజిక సారథి, బిజినేపల్లి: వైద్యం వికటించడంతో బాలుడు మృతిచెందిన సంఘటన విషాదకర సంఘటన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని ఓ గిరిజన తండాలో గురువారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. తండాకు చెందిన బాలుడు(11) మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బిజినేపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వైద్యం కోసం తీసుకెళ్లారు. అతను వచ్చీరాని […]

Read More
కరోనాకు చికిత్స.. ఆర్ఎంపీ అరెస్ట్​

కరోనాకు చికిత్స.. ఆర్​ఎంపీ అరెస్ట్​

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ ​చికిత్స పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు లాగుతున్న ఓ ఆర్ఎంపీని పోలీసులు బుధవారం అరెస్ట్​చేశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామం కొయిటాలవీధికి చెందిన డి.రంగన్న స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. కరోనా పేరుతో చికిత్స అందిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి విచారణ చేశారు. కోయిలకుంట్ల వీఆర్వో రవిప్రసాద్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సంబంధించి సదరు ఆర్ఎంపీపై క్రిమినల్​కేసు పెట్టించి అరెస్ట్​చేయించినట్లు కర్నూలు […]

Read More

వైద్యం వికటించి వ్యక్తి మృతి

బిజినేపల్లి , సారథి న్యూస్​: ఆర్​ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రహించిన బాధితుడి కుటుంబసభ్యులు ఆర్​ఎంపీ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆర్​ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్​కు చెందిన శ్రీనివాస్​రెడ్డి(35) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని వేంకటేశ్వర ప్రాథమిక చికిత్స కేంద్రం లో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడికి పెరాలసిస్ వచ్చినట్టు నిర్దారించుకొన్న వైద్యుడు అతడికి మందులు, […]

Read More
ఆర్ఎంపీ మృతికి నివాళి

ఆర్ఎంపీ మృతికి నివాళి

సారథి న్యూస్, అలంపూర్: మూడు రోజుల క్రితం మృతిచెందిన అలంపూర్ కు చెందిన ఆర్ఎంపీ తిమ్మప్ప మృతికి శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు.అలంపూర్ లో పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన మృతి తీరని లోటని ప్రముఖ న్యాయవాది నాగరాజు యాదవ్ అన్నారు.అలాగే పట్టణ ప్రజలంతా స్వచ్ఛందంగా వారి ఇళ్ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ పాల్గొన్నారు.

Read More