Breaking News

ఆరోగ్యసేతు

సెప్టెంబర్​10 నుంచి పార్లమెంట్ సమావేశాలు

సెప్టెంబర్​ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: సెప్టెంబర్​ 10వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ రోజు లోకసభ, మరోరోజు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా […]

Read More
సౌకర్యాలు బాగున్నాయా..?

సౌకర్యాలు బాగున్నాయా..?

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కంటైన్​ మెంట్​ జోన్ పీఎన్ కాలనీలో కలెక్టర్ జె.నివాస్ శనివారం పర్యటించారు. ప్రజలకు సౌకర్యాలు ఏ మేరకు అందుతున్నాయో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. కాలనీలో ప్రతిఇంటికి తాగునీరు, కిరాణా సామగ్రి, కూరగాయలు, మందులు నిత్యావసర సరుకులు విధిగా అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులకు కూడా పాలు, సిరిలాక్ వంటి బేబీ ఆహార పదార్థాలను అందజేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ […]

Read More
కరోనాను కట్టడిచేద్దాం

మహమ్మారిని కట్టడిచేద్దాం

సారథి న్యూస్, శ్రీకాకుళం: కరోనా(కోవిడ్​–19) మహమ్మారిని కట్టడిచేసేందుకు స్పీకర్లు కృషి చేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్​ లతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతిఒక్కరూ డౌన్ లోడ్ చేసుకుని, వినియోగించేలా అవగాహన పెంచాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్​ నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. మే 3వ తేదీ వరకు […]

Read More