Breaking News

శ్రీశైలం

భ్రమరాంబదేవికి ఊయల సేవ

భ్రమరాంబదేవికి ఊయల సేవ

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణార్థం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఆలయంలో ఊయల సేవ నిర్వహించినట్లు ఈవో రామారావు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలనక్షత్రం రోజున అమ్మవారికి ఊయల సేవ నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు అర్చకులు మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ, సహస్త్ర నామపూజలు జరిపించినట్లు ఈవో రామారావు వెల్లడించారు.

Read More
శ్రీశైలానికి కొనసాగుతున్నవరద

శ్రీశైలానికి కొనసాగుతున్నవరద

జూరాల 11 గేట్లు ఎత్తివేత కొనసాగుతున్న వరద ఉధృతి సారథి న్యూస్​, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పిత్తికి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం జూరాల ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి 73,502 క్యూసెక్కులు, పవర్‌ హౌస్‌ ద్వారా 33,282 క్యూసెక్కులను మొత్తం 1,06,784 క్యూసెక్కులను కిందకు వదిలారు. 11 […]

Read More
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు

డ్యామ్​లో 815 అడుగుల నీటిమట్టం జూరాల 8గేట్లు ఎత్తి నీటి విడుదల సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ర్ట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్‌కు నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.440 మీటర్లకు చేరింది. నీటి […]

Read More
బిరబిరా కృష్ణమ్మ

బిరబిరా కృష్ణమ్మ

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం జూరాలకు 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని ఆరుగేట్ల ద్వారా 8,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం మరో 16,162 క్యూసెక్కులను వినియోగిస్తూ జూరాల నుంచి మొత్తంగా 25,118 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్​కు […]

Read More

స్వేచ్ఛగా.. హాయిగా

– కరోనా నేపథ్యంలో బోసిపోయిన నల్లమల రోడ్లు– ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అడవి జంతువులు సారథి న్యూస్, నాగర్కర్నూల్: కరోనా ప్రతి ఒక్కరినీ ఇంటికే పరిమితం చేసింది. ఎక్కడ కాలు పెడితే మహమ్మారి అంటుకుంటుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కిస్తున్నారు.. కానీ అటవీ జంతువులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. శ్రీశైలం పేరు చెబితే.. ఠక్కున గుర్తుకొచ్చేది వన్యప్రాణుల నెలవుగా నిలిచిన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యం.. నల్లమలలోని రోడ్డు వెంట ప్రయాణిస్తే అక్కడి ప్రకృతి అందాలు, పచ్చదనం […]

Read More