Breaking News

వాజేడు

చిటారు కొమ్మన చిరుత

చిటారు కొమ్మన చిరుత

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని దులాపురం అటవీప్రాంతంలో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. సోమవారం ఉదయం కొంగాల గ్రామానికి చెందిన కొందరు ఇల్లు కప్పేందుకు గుట్ట గడ్డి కోసం దులాపురానికి సుమారు 3.కి.మీ. దూరంలో ఉన్న మాసెలొద్ది గుట్టకు వెళ్లారు. వారంతా గడ్డి కోస్తున్న సమయంలో ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అరుపులు వింటూ అటుగా వెళ్లగా, ఎండిన పెద్దచెట్టుపై చిరుత పులిని చూసి ఉలిక్కిపడ్డారు. […]

Read More
పేద పిల్లలకు బియ్యం పంపిణీ

పేద పిల్లలకు బియ్యం పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లాకు చెందిన గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొల్లారం గ్రామంలో పేద పిల్లలకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులను ఎంపీపీ శ్యామల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్​చార్జ్​నవీన్, పాస్టర్ శ్యామ్, సంస్థ సిబ్బంది మురళి కృష్ణారెడ్డి, అశోక్, సైదులు […]

Read More
ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]

Read More
వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

సారథి న్యూస్, వాజేడు: వాజేడు రేంజ్ పరిధిలోని పూసూగు బీట్ ప్లాంటేషన్​ను శుక్రవారం వరంగల్ సీసీఎఫ్ అక్బర్ తనిఖీ చేశారు. సిబ్బందిని ప్లాంటేషన్ ను ప్రతిరోజు పర్యవేక్షించి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. ప్లాంటేషన్ ను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆయన బోగత వాటర్ ఫాల్స్ను సందర్శించారు. ఆయన వెంట ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు ఎఫ్ డీ వో నిఖిత, వెంకటాపురం, ఎఫ్ డీవో గోపాల్ రావు, ఏటూరునాగారం […]

Read More
గుట్టలెక్కి.. వాగులు దాటి

గుట్టలెక్కి.. వాగులు దాటి

గిరిజన గూడెల్లో పల్స్​పోలియో చుక్కల మందు వేసిన వైద్యసిబ్బంది సారథి న్యూస్, వాజేడు: మారుమూల అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని పెనుగోలు గుట్టపైకి దాదాపు 36 కి.మీ మేర కాలినడకన నడిచి వెళ్లారు వైద్యసిబ్బంది.. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేశారు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి మందులు ఇచ్చారు. అలాగే జ్వరం ఉన్న ఐదుగురి నుంచి రక్తనమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, స్టాఫ్ నర్స్ […]

Read More
వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చేరేందుకు ఐదవ విడత అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జనవరి 19వ తేదీలోపు వెబ్​సైట్​ http://iti.telangana.gov.in లో అడ్మిషన్ పొందాలని సూచించారు. మొదటి నాలుగు విడతల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదివరకే జరిగిన నాలుగు విడతల్లో సర్టిఫికెట్​వెరిఫికేషన్​కాని విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి […]

Read More
పెనుగోలులో వైద్యపరీక్షలు

పెనుగోలులో గిరిజనులకు వైద్యపరీక్షలు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గిరిజనులకు 20 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మాతాశిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా పెనుగోలు గిరిజనుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నామని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. 20 మందికి జ్వరాలు ఉండగా, వారి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా ముగ్గురికి మలేరియా ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చామన్నారు. అలాగే పలు రకాల […]

Read More
ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

సారథి న్యూస్​, వాజేడు, వెంకటాపురం: ములుగు జిల్లా వాజేడు రేంజ్ పరిధిలోని పూసూర్ బీట్ లో 20 హెక్టార్ల ఎల్ఐఎం రైసింగ్ ప్లాంటేషన్ ను మంగళవారం సీసీఎఫ్ అక్బర్ సందర్శించారు. ప్లాంటేషన్ ను రోజు పర్యవేక్షణ చేసి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. చెట్లకు చెదలు ఉన్న చోట నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పనులపై తగిన సలహాలు సూచనలు చేశారు. అలాగే దులాపురం నర్సరీని తనిఖీచేశారు. వెంకటాపురం రేంజ్ పరిధిలోని అలుబకా గ్రామంలో నూతనంగా […]

Read More