Breaking News

రాయలసీమ

నేడు, రేపు వర్షాలు

నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణమంతా చల్లబడి చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు గజగజవణికిపోతున్నారు. శని, ఆదివారాల్లో కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​లోనూ శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు, దక్షిణ కోస్తాలో ఉరుములు, […]

Read More
‘కృష్ణాజలాల్లో రాయలసీమకు అన్యాయం’

‘కృష్ణాజలాల్లో రాయలసీమకు అన్యాయం’

సారథి న్యూస్​, నంద్యాల(కర్నూలు): కృష్ణానది జలాల్లో రాయలసీమకు తీవ్రఅన్యాయం జరుగుతోందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ విద్యాలయంలో జేఏసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తుంగభద్ర, కృష్ణానది జలాల్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు జరగలేదన్నారు. నీటి కేటాయింపులు ఉన్న గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.203 పేరుతో రాయలసీమను […]

Read More
వైఎస్సార్​సీపీ నేతల సంబరాలు

వైఎస్సార్ ​సీపీ నేతల సంబరాలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ ​సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెరనేకల్ సురేందర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి హర్షం వ్యక్తంచేశారు. పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్సీసెల్​కార్యదర్శి సీహెచ్.మద్దయ్య, వైఎస్సార్​సీపీ ట్రేడ్ యూనియన్ నగర […]

Read More
ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వండి

ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వండి

సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని వైఎస్సార్​సీపీ విద్యార్థి విభాగం యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రశాంత్‌ రెడ్డిపోగు, జేఏసీ నాయకులు నాగరాజు, సురేష్‌ కోరారు. ప్రొఫెసర్ల జీతాలు చెల్లించకపోవడంలో యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ ఉపకుపతి ఎంఎం నాయక్‌ తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంత మంది యూనివర్సిటీ అధికారులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్​చార్జ్‌ ఉపకుపతిని తొలగించి, రెగ్యులర్‌ వీసీని నియమించాలని డిమాండ్​చేశారు. […]

Read More