Breaking News

గాంధీ ఆస్పత్రి

కరోనాతో మర్రిపల్లి వాసి మృతి

సారథి న్యూస్​, నాగర్​ కర్నూల్​: నాగర్ కర్నూల్​ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కలెక్టర్ శ్రీధర్ శనివారం వెల్లడించారు. అతను ఇంతకుముందు హైదరాబాద్ కాటేదాన్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునేవాడు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా సొంత గ్రామానికి వచ్చాడని, అతనికి డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందున వారం రోజుల క్రితం చికిత్స కోసం హైదరాబాద్ చికిత్స కోసం వెళ్లాడని తెలిపారు. […]

Read More

మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. 28వ తేదీన జిల్లాలోని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంటకు చెందిన 54ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు టెస్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించి, కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేశారు. ఈ మేరకు ఆదివారం చేగుంటలో కరోనా సోకిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను చికిత్స కోసం […]

Read More

కరోనా.. భయం వద్దు

సారథి న్యూస్​, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ రాజు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులకు మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీచేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి అక్కడి లోకల్​ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మెండేం లలిత, టీఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ […]

Read More