Breaking News

తెలంగాణ

అక్రమ కేసులు బనాయిస్తుండ్రు

అక్రమకేసులు బనాయిస్తున్రు

  • May 11, 2021
  • Comments Off on అక్రమకేసులు బనాయిస్తున్రు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని డీసీసీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్​ కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం పట్టణంలోని అఖిలపక్ష నాయకులు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ను ఈ ప్రాంత ప్రజలు రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజారోగ్యాన్ని గాలికొదిలి పాలిస్తున్నారని మండిపడ్డారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు కొవిడ్ ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఈనెల 9న స్థానిక ఎమ్మెల్యే […]

Read More
లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

వైన్స్​ముందు గంటలకొద్దీ క్యూ లైన్​ కాటన్లు కాటన్లు మద్యం బయటకు.. భౌతికదూరం పాటించని వైనం కరోనా ఎవరికి అంటుకుంటుందోనని టెన్షన్​ సారథి, మానవపాడు/రామడుగు/వనపర్తి: ఈనెల 12(బుధవారం) నుంచి తెలంగాణలో లాక్​డౌన్​ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మందు బాబులు మద్యం షాపులకు క్యూ కట్టారు. ఇక మద్యం దొరకదు కావొచ్చు అనుకున్నారేమో పరుగెత్తి దక్కించుకున్నారు. ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు సాగుతూ బాటిళ్లను కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, అలంపూర్ చొరస్తా, శాంతినగర్, అయిజ, ఇటిక్యాల చొరస్తా […]

Read More
ఆర్ఎంపీ డాక్టర్ మృతి..దిగ్బ్రాంతిలో రెండు రాష్ట్రాల ప్రజలు

ఆర్ఎంపీ మృతి.. పలువురి దిగ్ర్భాంతి

  • May 10, 2021
  • Comments Off on ఆర్ఎంపీ మృతి.. పలువురి దిగ్ర్భాంతి

సారథి, వాజేడు: వాజేడు మండల కేంద్రంలో 30 ఏండ్లుగా ఆర్ఎంపీగా వైద్య సేవలందించిన డాక్టర్ పాండురంగ రాజు అలియాస్ పాయబాట్ల రాజు(80)కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజు పలు గ్రామాల ప్రజలతో పాటు పక్క రాష్ట్రామైన ఛత్తీస్ గఢ్​ నుంచి వచ్చే వారికి ప్రథమ చికిత్స ద్వారా మెరుగైన వైద్యమందిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. తక్కువ ఖర్చులతో అనేకమంది ప్రాణాలను నిలబెట్టిన ప్రాణదాత ఆదివారం కరోనా కాటుకు బలికావడంతో ప్రజలు […]

Read More
సింటమ్స్ ఉంటే చెప్పండి

సింటమ్స్ ఉంటే చెప్పండి

– హుస్నాబాద్ లో ఇంటింటి సర్వే…వార్డు సభ్యులకు కౌన్సిలర్ సూచనలు   సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి డా. రవి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వార్డులో నిర్వహించిన ఇంటింటా ఫీవర్ సర్వేను పరిశీలించి మాట్లాడారు. వార్డుల్లో ఎవ్వరికైన కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే […]

Read More
నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

  • May 9, 2021
  • Comments Off on నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

సారథి, వేములవాడ: మానవత్వానికి మచ్చ తెచ్చిన ఓ ఘటన ఆదివారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయినగర్ లో చోటుచేసుకుంది. నానమ్మ, నాన్నను ఓ మనవరాలు ఇంట్లోకి రావొద్దని గెంటివేసింది. బాధితుల కథనం మేరకు.. సాయినగర్ కు చెందిన వెంకటస్వామికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. తన ఆస్తిని పెద్ద కూతురుకు రాసిచ్చాడు. వెంకటస్వామి భార్య, శతాధిక వృద్ధురాలైన తల్లితో కలిసి కొంతకాలంగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అతని తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఓనర్ ఇంటిని ఖాళీచేయమన్నాడు. […]

Read More
అభ్యుదయ రైతు భాను

అభ్యుదయ రైతు భాను

వ్యవసాయం తెలియని శ్రీమంతుడు ఎకరాకు 90 బస్తాలు వరి ధాన్యం దిగుబడి సారథి, రామడుగు: ఆయనకు వ్యవసాయమంటే పెద్దగా తెలియదు. సాగు పద్ధతులు అంతకన్నా రావు. కనీసం సాగులో అనుభవం తనకు అనుభవం లేకున్నా తలపండిన రైతులను సైతం అధిగమించి పంట అధిక దిగుబడి సాధించాడు. దీంతో అందరిచేత శ్రీమంతుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన పంజాల భానుచందర్ గౌడ్ అనే యువరైతు నూతనంగా వ్యవసాయం ప్రారంభించారు. తనకు ఉన్న వ్యవసాయ […]

Read More
భీమవరంలో పుట్ట మధు అరెస్ట్​

భీమవరంలో పుట్ట మధు అరెస్ట్​

సారథి, కరీంనగర్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధునుపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు శనివారం అరెస్ట్ ​చేశారు. కొద్దిరోజులుగా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు పుట్ట మధుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు వ్యాపార లావేదేవీలు నిర్వహించారని సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుట్ట మధుపైనా సీఎం కేసిఆర్ తీవ్ర […]

Read More
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ […]

Read More