Breaking News

ముఖ్యమైన వార్తలు

అనుమానస్పదంగా మహిళా మృతి

సామాజిక సారధి , బిజినపల్లి: అనుమానస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని పాలెం గ్రామ రోడ్డులో చోటుచేసుకుంది . బిజినపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (28) అనే మహిళ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటికి పోయి ఆమె ఇంటిలోనే రక్తపు మరకలతో మృతి చెందినట్లు తెలిసింది .. ఆమె ఇంట్లో ఒక వృద్ధురాలు తో పాటు లక్ష్మమ్మ కూడా ఉండేదని బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని వృద్ధురాలు […]

Read More

పంచాయతీలకు అడ్డగా మారిన ఎంపీడీవో కార్యాలయం

సామాజిక సారధి , బిజినేపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లోకి వచ్చే అధికారులకు రోజు ఇక్కడ జరిగే పంచాయతీల తీరును చూసి విసిగిపోతున్నారు . బిఆర్ఎస్ నేతల పైసల పంచాయతీ బుధవారం జరిగిన ఘర్షణ ఎంపీడీవో కార్యాలయంలో అందరూ చూస్తుండగానే అరుపులతో కేకలతో రచ్చ రచ్చ జరగడం చూసి పలువురు విసిగిపోయారు . బిజినపల్లి మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెట్లను వేలం వేసి గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ ఖాతాలో జమ […]

Read More

గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించండిమంత్రి నిరంజన్ రెడ్డి కి గెస్ట్ లెక్చరర్ల వినతి

  • September 11, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించండిమంత్రి నిరంజన్ రెడ్డి కి గెస్ట్ లెక్చరర్ల వినతి

సామాజిక సారథి, వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఏళ్లుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని గెస్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి జిల్లా గెస్ట్ లెక్చరర్లు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలనే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్నామన్నారు. […]

Read More

ఛీ..ఛీ.. ఇదేం గవర్నమెంట్ ఆఫీస్

✓బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ ఇష్టారాజ్యం✓ తన ఛాంబర్ లోనే మహిళా ఉద్యోగి తో సరసాలు✓ తన టేబుల్ వద్దే ఆ మహిళా కు కుర్చీ ఏర్పాటు✓ఎంపీడీఓ ఛాంబర్ లోకి వెళ్లాలంటేనే జంకుతున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు ✓చోద్యం చూస్తున్న జిల్లా ఉన్నతాధికారులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ కృష్ణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మండలానికి రెగ్యులర్ ఎంపీడీఓ లేకపోవడం, ఒక వేళ ఎవరైనా […]

Read More

ఈ స్టేషన్ కు ఆయనే బాస్…!

— బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న ఓ కానిస్టేబుల్— ఐదుగరు ఎస్ఐ లు మారినా ఇక్కడే తిష్ట— ఎస్ఐలు, ఏఎస్ఐలు తాను చెప్పినట్టు వినాల్సిందే— మండలంలో మాట వినని వారిని పోలీస్ కేసులతో వేదింపులు— పోలీస్ స్టేషన్ లో అన్ని దందాలు చక్కబెడుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ అందరికి చుక్కలు చూయిస్తున్నాడు. తాను చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం […]

Read More

వట్టెం నవోదయ లో తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడా సమ్మేళనం

  • July 25, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on వట్టెం నవోదయ లో తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడా సమ్మేళనం

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడల సమ్మేళనం ఈ నెల 27,28 తేదీలలో వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఖోఖో,బ్యాడ్మింటన్, చెస్,యోగ,కబడ్డీ,టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నవోదయ విద్యాలయాల క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో వివిధ క్యాటగిరిలలో ఉత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారులను రీజనల్ స్థాయికి ఎంపిక చేసి పంపుతామని ఆయన చెప్పారు.దాదాపు 400 మంది […]

Read More

తెలకపల్లి లో రాజేష్ కే జై కొట్టిన జనం

-ఆత్మీయ సమ్మేళనం లో భారీగా కాంగ్రెస్ నేతలుసామాజిక సారధి , నాగర్ కర్నూల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలోనే రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ ముఖ్య నేతలతో కలిసి డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఈనెల 20వ తేదీన చేరటంపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ పెరిగింది . ఈనెల 20వ తేదీన కొల్లాపూర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , […]

Read More

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లకు చివరితేది జూలై 31

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నాగర్ కర్నూల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్(స్టడి సెంటర్) నందు 2023-24 విద్యా సంవత్సరంకి గాను డిగ్రీ అడ్మిషన్ పొందుటకు జూలై 31 చివరితేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ తెలిపారు, కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఐటిఐ ,పాలిటెక్నిక్ కోర్సు […]

Read More