Breaking News

తెలంగాణ

నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే

నాలుక కోస్తా.….. బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల పాటు ఎంతోమంది ఎస్సీ , ఎస్టీ , బీసీ నేతలను లీడర్లుగా తయారుచేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాలుక కోస్తానని బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఘాటుగా విమర్శన చేశారు . ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో […]

Read More

పాలమూరులో బీజేపీ పాగాకు యత్నం

సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం […]

Read More

నాగర్ కర్నూల్ లో ఏం జరుగుతోంది?

బిజినేపల్లిలో ఉత్కంఠగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నేడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే మరోసారి కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు ఇది వరకే తొలగింపు.. నాగం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ జరగనుంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సహా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ […]

Read More

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 21 సీట్లు దాడితే రాజకీయ సన్యాసం చేస్తా ….

  • January 21, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 21 సీట్లు దాడితే రాజకీయ సన్యాసం చేస్తా ….

… నాగం జనార్దన్ రెడ్డికి మర్రి సవాల్…. అవినీతిని నిరూపించిన రాజకీయం నుండి దూరం అవుతా..సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటిన తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సవాలు చేశారు . శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా నాగంపై విరుచుకుపడ్డారు . చీటికిమాటికి తనను నల్ల మట్టి […]

Read More

ఫ్లెక్సీల చించివేత కలకలం

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడంపై కలకలం చెలరేగింది. పట్టణంలోని మెడికల్ కాలేజీ నుంచి నూతన కలెక్టరేట్ వరకు వీటిని గురువారం ఏర్పాటుచేశారు. వాటిని శుక్రవారం రాత్రి నామరూపాల్లేకుండా చించివేశారు. ఈ విషయమై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ పి.మనోహర్ కు […]

Read More
కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలి

కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలి

సామాజికసారథి, రామకృష్ణాపూర్ (మంచిర్యాల): జిల్లాలో కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలని డీఈ భాస్కర్ కు ఐక్య విద్యార్థి సంఘాల అధ్వర్యంలో గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో భూముల విలువలు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా శిఖం భూములు కబ్జాలు చేస్తూ అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువు శిఖాలలో జరుగుతున్న అక్రమ పనులను నిలిపివేసి […]

Read More
ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి

ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు

సామాజికసారథి, రామకృష్ణాపూర్ (చెన్నూరు): నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని జైపూర్ మండలం సుప్రసిద్ధ శైవక్షేత్రం వేలాల గట్టు మల్లన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.2.20 కోట్లతో వేలాల కమాన్ నుంచి గుట్టపై ఆలయం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు పూర్తయిందని, మిగిలిన 700 మీటర్ల సిసి […]

Read More
బాధిత కుటుంబానికి సాయం

బాధిత కుటుంబానికి రూ.5వేల సాయం

సామాజికసారథి, రామకృష్ణాపూర్: మందమర్రి మండల బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి రజలింగు ప్రమాదానికి గురై ఒక సంవత్సరం నుంచి మంచానికే పరిమితం అయ్యారు. విషయం తెలుసుకున్న నెన్నెల కొవిడ్ వాలంటరీస్ వ్యవస్థాపకుడు, సొపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఉపాధ్యాయుడు జలంపెల్లి శ్రీనివాస్ దాతల సహకారంతో సేకరించిన రూ.5500ను బాధిత కుటుంబానికి గురువారం అందించారు.

Read More