Breaking News

Day: April 19, 2022

దక్షిణ తెలంగాణకు ద్రోహం చేసిండు

కేసీఆర్.. జగన్​కు నీళ్లు అమ్ముకున్నడు

కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి మాజీమంత్రి నాగం జనార్దన్​రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని […]

Read More
ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దార్​ముంచిన్రు

ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దార్​ ముంచిన్రు

55.02 ఎకరాల మా భూమిను రియల్ ఎస్టేట్ వెంచర్ కు అమ్ముకున్నరు వెల్దండ తహసీల్దార్ ​ఆఫీసు ఎదుట బాధిత రైతుల ఆందోళన సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా మండలంలోని చెర్కూర్ శివారులో చౌదర్ పల్లి రైతులకు సంబంధించిన 55.02 ఎకరాల భూమిని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ.. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ […]

Read More