సామాజిక సారథి, వరంగల్: మార్కెట్ లో పత్తి ధరలు మూడు రోజులుగా పెరిగిపోతుండటంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో పత్తి ధర క్వింటాలుకు ఈనెల 28న రూ.8,715 ధర నోమోదై, మార్కెట్ చరిత్రలో అత్యధిక రికార్డు నమోదు చేసింది. కాగా, బుధవారం పత్తి క్వింటాల్ కు రూ. 8,800లకు చేరుకుని, పాత రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు ఖమ్మం మార్కెట్ లో పత్తి ధర 9వేలు పలకింది. వరంగల్ ఎనుమాముల […]
ఇచ్చిన హామీ మేరకు రైతులకు నగదు సీఎం కేసీఆర్చిత్రపటానికి మంత్రి గంగుల క్షీరాభిషేకం సామాజిక సారథి, కరీంనగర్: రైతులకు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్ తప్పలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా బుధవారం కరీంనగర్ లోని గోపాలపూర్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గి ఇబ్బంది ఏర్పడినా.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని […]
చోరీ నెపంతో బంధించి.. కాళ్లపై కొడుతూ యూపీలోని అమేథిలో అమానవీయ ఘటన స్పందించిన కేంద్రమంత్రి స్మృతిఇరానీ యోగి ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్ లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేథిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చోరీ నెపంతో ఓ దళిత బాలికను కొందరు చిత్రహింసలకు గురిచేశారు. ఆ అభాగ్యురాలిపై ఇష్టమొచ్చినట్లు దాడిచేశారు. మొత్తుకున్న వదిలిపెట్టలేదు. దొంగతనం ఎందుకు చేశావంటూ ఇంట్లో నేలపై పడుకోబెట్టి కాళ్లను ఓ కర్రపై అదిమిపట్టి మరోకర్రతో కొడుతూ అత్యంత కఠినంగా వ్యవహరించారు. నొప్పితో ఆ బాలిక విలవిల్లాడుతూ […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: గిరి వికాసం పథకం కింద చిన్న, సన్నకారు ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావి తవ్వించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్టీ చిన్న, సన్నకారు రైతులు ఒకరికన్నా ఎక్కువమంది కలసి కనీసం 5 ఎకరాల భూమిని ఒకేచోట కలిగి ఒక యూనిట్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే గిరివికాసం పథకంకింద ఉచితంగా బోర్ […]