Breaking News

Day: July 16, 2021

రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

రాజన్న సన్నిధిలో బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్యా ఉదయం దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులతో వేదోక్తంగా ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్ తో పాటు రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర […]

Read More
కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

సారథి, చొప్పదండి: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరిన చొప్పదండి కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నినాదాలు చేసారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్లలో పెరిగిన పెట్రోడీజిల్ ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై రూ.36 లక్షల కోట్ల […]

Read More
మున్సిపల్​కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

మున్సిపల్ ​కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

సారథి, చొప్పదండి: చొప్పదండి మున్సిపల్​ ఆఫీసులో చైర్ పర్సన్ గుర్రం నీరజారెడ్డి అధ్యక్షతన కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందికి బ్లాంకెట్స్, బల్బ్స్, ఆఫ్రాన్స్, హెల్మెట్స్, గమ్ బూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్​ చైర్​పర్సన్​ మాట్లాడుతూ.. కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ ఇప్పనపెళ్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, […]

Read More
కాంగ్రెస్​నేతల అరెస్ట్​సరికాదు

కాంగ్రెస్ ​నేతల అరెస్ట్​ సరికాదు

సారథి, వేములవాడ: టీపీసీసీ చీఫ్​ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కాంగ్రెస్​మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో తరలివెళ్తున్న వారిని శుక్రవారం కోనరావుపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ ​చేశారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. పోలీసుల పహారాలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిరోజులు రాజ్యమేలుతారో చూద్దామని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఎంత మందిని నిర్బంధించినా ప్రజల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. […]

Read More
‘మంత్రి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’

‘మంత్రి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’

సారథి, చొప్పదండి: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతను కించపరిచేలా మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ ​జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ముఖ్యమంత్రి కేసీఆర్​ను డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉపాధి ఉద్యోగం అవకాశాల్లేక కుటుంబాలకు భారమై యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉపాధి కోసం గ్రామాల్లో హమాలీ పనులు చేసుకోవాలని వ్యాఖ్యానించడం దుర్మార్గమని […]

Read More
సీఎం స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లోకి ఎల్.ర‌మ‌ణ‌

సీఎం స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లోకి ఎల్.ర‌మ‌ణ‌

సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ర‌మ‌ణ‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా టీఆర్ఎస్ ​తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఇటీవ‌ల టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.ర‌మ‌ణ ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

Read More
ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)​భావజాలం కలిగిన నేతలు ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. శుక్రవారం జూమ్ ద్వారా నిర్వహించిన సోషల్ మీడియా విభాగం కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. సంఘ్ భావజాలం ఉన్న కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని, ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవచ్చన్నారు. ‘ఇక్కడ చాలా మంది […]

Read More
గోవధకు పాల్పడొద్దు

గోవధకు పాల్పడొద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని అన్ని గ్రామాల మసీద్ కమిటీ సభ్యులతో ఎస్సై టి.వివేక్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి గోవధకు పాల్పడొద్దని సూచించారు. అందరూ కలిసి స్నేహపూర్వకంగా బక్రీద్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ఎస్సై టి.వివేక్​ కోరారు.

Read More