Breaking News

Day: June 18, 2021

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించండి అద్దె ఇళ్లల్లో ఉన్నవారికీ కార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీ తండాలు పంచాయతీగా మారిన చోట సబ్ డీలర్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సారథి ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో అర్హులైన అందరికీ పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులను జారీచేయాలని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను రెవెన్యూ, […]

Read More
పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

పంచాయతీ కార్మికులకూ పీఆర్సీ

సారథి, రామాయంపేట: గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలని సీఐటీయూ నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన కార్మికులకు 11వ పీఆర్సీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. అందరికీ వెంటనే 30శాతం పీఆర్సీని అమలుచేయాలని, కనీసవేతనం రూ.18వేలు నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది జి.వెంకటేష్, నరేష్, ఎల్లం, రాములు, సుగుణ, రాజు, అనిల్, శ్రీశైలం పంచాయతీ సిబ్బంది […]

Read More
పెట్రో ధరలు తగ్గించాలి

పెట్రో ధరలు తగ్గించాలి

సారథి, రామడుగు: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు అంబేడ్కర్ చౌరస్తాలో ఎడ్లబండితో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధర కాకుండా అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్నివర్గాల ప్రజలపై భారం మోపుతున్నారన మండిపడ్డారు. చిరువ్యాపారులు, రైతులపై పెట్రోల్, డీజిల్ […]

Read More