Breaking News

Month: May 2021

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, శ్మశానవాటికకు స్థలపరిశీలన

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, శ్మశానవాటికకు స్థలపరిశీలన

సారథి, రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అత్యాధునిక సమీకృత మార్కెట్, శ్మశానవాటిక నిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని కరీంనగర్​ జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం ఏఈ అజయ్ పరిశీలించారు. ఇటీవల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రూ.రెండుకోట్లు, శ్మశానవాటిక కు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణం కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్​మెంట్​తరఫున స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పబ్లిక్ […]

Read More
రైతులకు తప్పని తిప్పలు

ప్యాడి క్లీనర్లు లేక పరేషాన్​

రైతులకు తప్పని తిప్పలు కరెంట్ వసతి కల్పించాలని డిమాండ్​ సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్ల లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొంతంగా ఎడ్ల బండ్లకు పంకలు కట్టి వడ్లు పడుతున్నారు. ట్రాక్టర్ పంకకు గంటకు రూ.వెయ్యి చొప్పున అద్దెకు తెచ్చుకుంటున్నారు. కనీసం ఉన్న రెండు ప్యాడి క్లీనర్లకు కరెంట్​సౌలత్ లేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడంతో పొలాలు, ఇళ్ల మధ్యలో […]

Read More
కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాలు

కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాలు

  • May 2, 2021
  • Comments Off on కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాలు

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందె అశోక్ అన్నారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణంలో 135వ మేడే ఉత్సవాలకు హాజరై మాట్లాడారు. 1886 చికాగో నగరంలో కార్మికులు 8గంటల పనిదినాలు కల్పించాలని మోరుపు సమ్మె చేస్తుంటే పోలీసులు కార్మికులపై తూపాకి గండ్ల వర్షం కురిపంచారన్నారు. దీంతో అనేక మంది కార్మికులు అమరత్వం పొందారన్నారు. కార్మికులు రాజ్యాంగ బద్దంగా కొట్లాడాడి తెచ్చుకున్న 44 కార్మిక […]

Read More
ఎమ్మెల్యే అబ్రహంకు వైద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

ఎమ్మెల్యే అబ్రహంకు వైద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

సారథి, వడ్డేపల్లి(మానవపాడు): అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంకు వైద్యారోగ్యశాఖ మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని దళిత ప్రజాప్రతినిధుల మనవి వడ్డేపల్లి జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు కోరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్రహం వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో ఆరోగ్యశాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎవరికీ రాని మెజార్టీ డాక్టర్​అబ్రహంకు వచ్చిందని తెలిపారు. ప్రజాభిమానాన్ని చూరగొన్న నేతగా ఆయన వైద్యాశాఖ మంత్రి పదవికి […]

Read More
ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

సారథి, రామయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో ఇల్లంతల శ్రీను అనారోగ్యంతో ఇటీవల చనిపోయాడు. వారి కుటుంబానికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయకుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపి తనవంతు సహాయంగా రూ.ఐదువేల నగదు, 50 కిలోల బియ్యం, ఐదు లీటర్ల వంటనూనె అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి లబ్దిపొందే ప్రతి సహాయానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ క్రిష్ణవేణి మధుసూదన్​ రెడ్డి, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, […]

Read More
ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తం

సారథి, రామడుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తామని ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు, మచ్చలేని మంచి మనిషి ముదిరాజ్ ల ఆరాధ్యదైవం అని కొనియాడారు. […]

Read More
మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

మోడల్ స్కూలులో దరఖాస్తుల ఆహ్వానం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు తెలంగాణ మోడల్ స్కూలులో 2020-21 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ వనజ తెలిపారు. ఈ నెల 8 వరకు చివరి తేదీ అయినందున అర్హులైన విద్యార్థులు అప్లికేషన్ చేసుకుని సర్టిఫికెట్స్ ను స్కూలులో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు www.telangana ms.cgg.gov.in సంప్రదించాలని తెలిపారు.

Read More
ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు..

ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు..

నేటి రాశిఫలాలు1 మే 2021శనివారంతిథి: పంచమి రాత్రి 10.14నక్షత్రం: మూల, పగలు.3.38యోగం: శివ 4:41కరణం: కౌలవ 5:51రాహుకాలం: ఉదయం 9.00 గంటల నుంచి 10.30యమగండం: పగలు1.30 గంటల నుంచి 3.00 వరకువర్జ్యం: రాత్రి 12.47 గంటల నుంచి 2.19దుర్ముహుర్తం: ఉదయం 6.00 గంటల నుంచి 7.36 మేషం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగంలో అధికారుల చేత శభాష్​ అనిపించుకుంటారు. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. స్థిరాస్తివివాదాలు పరిష్కారమై ధనప్రాప్తి […]

Read More