సారథి న్యూస్, హుస్నాబాద్: భూతగాదాల్లో ఫిర్యాదు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తిపై జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తిపై పీడీయాక్డు కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారుతో చేర్యాల సర్కిల్ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి […]
బాలీవుడ్లో డ్రగ్స్కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్నేమ్లతో డ్రగ్స్ను విక్రయించినట్టు ఏన్సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్సింగ్, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన […]
సారథి న్యూస్, బిజినేపల్లి: మహిళా సంఘాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కరిపేట గ్రామ మహిళా సంఘం సభ్యులు సోమవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సల్కరిపేట ఎంపీటీసీ సభ్యుడు అంజి మద్దతు తెలిపారు. మహిళలను మోసగించిన సమాఖ్య ఉద్యోగులను తొలగించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామసీసీ, బుక్ కీపర్ కలిసి మహిళా సంఘాలకు […]
తొలి మహిళా అధికారులుగా త్యాగి, రితిసింగ్ నియామకం న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో సోమవారం అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. రక్షణ రంగంలో లింగ సమానత్వానికి పునర్నిర్వచనం చెబుతూ.. నౌకాదళంలోకి ఇద్దరు మహిళా అధికారులు అడుగుపెట్టనున్నారు. యుద్ధనౌకల్లో పనిచేసేందుకు కుముదిని త్యాగి, రితిసింగ్లు నియమితులయ్యారు. వీరిరువురు నౌకాదళంలో సబ్ లెఫ్ట్నెంట్ హోదాలో పనిచేస్తున్నారు. నేవీలో ఎంతోమంది మహిళా అధికారులు ఉన్నా.. యుద్ధనౌకల్లో వీరిని నియమించడం ఇదే ప్రథమం. ఎక్కువ కాలం పనిచేయాల్సి రావడం, సిబ్బంది క్వారంటైల్లో టాయిలెట్, బాత్రూమ్ల […]