శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ‘లవ్స్టోరీ’ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనున్న సాయిపల్లవి ‘విరాటపర్వం’ సినిమాలో నక్సలైట్గా నటిస్తోంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో నటించే సాయి పల్లవికి డ్యాన్సర్గా కూడా మంచి పేరు ఉంది. ‘ఫిదా’ సినిమాలో ‘మెల్లా మెల్లగ వచ్చిండే’ అన్న పాటకు ఒక రేంజ్లో వేసిన పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ‘సింగిల్ పీస్’ అంటూ భానుమతిగా ఫ్యాన్స్ పిలుచుకునే ఈ హైబ్రిడ్ పిల్లకు శేఖర్ ఇంకో ఆఫర్ ఇచ్చాడట. […]
విశ్వమంతాహాయిగానే ఊపిరిపీల్చుకుంటున్నది ఏ మస్తిష్కమూభయ కీలలలోతగలబడి పోవడం లేదు కమురు వాసనఏ నాసికకూఅతుక్కోవడం లేదు ప్రజలు స్వేచ్ఛగాదేహాలను విసిరేసు కుంటున్నారు మృత్యు సముద్రంలోశవాల జాడ లేదుకొంగ్రొత్త రోగపు కడలిలో పార్థివ శరీరాల ఉనికే లేదు అవునుమీరు వింటున్నది నిజమేమీ కర్ణేంద్రియాలు సరిగ్గానే పనిచేస్తున్నాయిలాహిరి లాహిరి లాహిరిలోదేహాలుసుఖాల కెరటాలపైఊయలలు ఊగుతూ ఉన్నాయిఎచ్చోటనూవసంతంతనువు చాలించలేదు పాపంఆవిడొక్కత్తియిందుకు మినహాయింపు సామూహికశవదహనాలు సగం కాలిన దేహాలు ముద్ద దొరకనిప్రజాస్వామ్య ప్రాణాలు నడుస్తూనేఅగిపోతున్న ఊపిర్లు ఇవేవీపతాక శీర్షికలు కావుబలిసినఅక్షరాలవ్వవుఏ మారుమూలోకనీకనబడకనక్కినక్కి దాక్కుంటాయికంటినిభూగోళమంతవిప్పారిస్తేగానీదృశ్యం అర్థమవదు అయ్యో!అందానికి […]
న్యూఢిల్లీ: భారత్లో గుగూల్ సంస్థ రూ. 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియాలో డిజిటల్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు రానున్న ఐదేండ్లలో ఈ పెట్టుబడి పెడతున్నామని చెప్పారు. డిజిటల్ ఇండియా కోసం ప్రధాని మోదీ ఎంతో కృషిచేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రయత్నాలకు మద్దతివ్వడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
జైపూర్/ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎంట్రీతో రాజస్థాన్లో సీన్ మారినట్టు సమాచారం. ఆ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటు చేసి, తనవైపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడంతో రాజస్థాన్లో ఆసక్తికర పరిణామాలు చోటచేసుకున్నాయి. కాగా సచిన్ పైలట్ బీజేపీతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపించాయి. కాగా సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖంగా లేకవడంతో సచిన్ పైలట్ ప్రాంతీయపార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డారని ఓ దశలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]
జైపూర్: రాజస్థాన్లో బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించింది. సీఎం అశోక్ గెహ్లాట్ను పదవినుంచి దించడమే లక్ష్యంగా ఆపార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్నది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్పార్టీ కకావికలమవుతుంది. అయితే తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్ అనుచరులైన ఇద్దరిపై ఐటీదాడులు జరుగడం బీజేపీ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ నేతలు, సీఎం అశోక్ గెహ్లాట్కు సన్నిహితులైన ధర్మేంద్ర రాథోడ్, రాజీవ్ అరోరా నివాసాలపై […]
వైద్యసిబ్బందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దు కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, మహబూబ్నగర్: కరోనాకు పేద, ధనిక అనే తేడాలు ఉండవని, ఎవరికైనా రావచ్చని మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కరోనాపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామని హితవుపలికారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని […]
ఢిల్లీ: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12 వతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 11,92,961 మంది హాజరుకాగా 88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోబ్రియాల్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. పరీక్షాఫలితాలను cbseresults.nic.inలో చూడవచ్చు. గత ఏడాది 83.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 5.38శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రంలో అత్యధికంగా 97.67 శాతం మంది, […]
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదుచేయొద్దని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, జీ […]