Breaking News

Month: July 2020

ప్లాస్మా ఇస్తే ఐదువేలు ప్రోత్సాహం

బెంగళూరు: ప్లాస్మా దానం చేసే కరోనా రోగులకు రూ.5000 ప్రోత్సాహం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రోగులకు ప్లాస్మాథెరపీతో ఆశాజన ఫలితాలు వస్తున్న విషయం తెలిసిందే. ప్లాస్మాథెరపీ వైద్యం చేయాలంటే ఇప్పటికే వ్యాధి సోకి నయమైనవారి రక్తంలో నుంచి ప్లాస్మా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనా బాధితులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5000 ప్రోత్సాహం ఇస్తామంటూ కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిబీ శ్రీరాములు ప్రకటించారు.కరోనా నుంచికోలుకున్న వారు […]

Read More

మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం

షిల్లాంగ్​: కరోనాను కట్టడి చేసేందుకు మేఘాలయ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. జూలై 24 నుంచి 31 వరకు ఆ రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయనున్నది. కరోనా కట్టడిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్​రాడ్​ సంగ్మా బుధవారం మీడియాకు తెలిపారు. అత్యవసర సేవలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మేఘాలయ రాష్ట్రంలో 270 కరోనా కేసులు నమోదయ్యాయి. చిన్నరాష్ట్రమైనప్పటికి అత్యధిక సంఖ్యలో టెస్టులు చేస్తూ.. ఎప్పటికప్పడు కరోనాను కట్టడి చేస్తున్న మేఘాలయను […]

Read More

32 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్​లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. భారత్​ లాంటి […]

Read More

ఐసోలేషన్​ వార్డులో రేప్​

పాట్నా: కరోనా ఐసోలేషన్​ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్​ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్​ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్​​లోని దనాపూర్​కు చెందిన మహేశ్​ కుమార్​(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్​ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్​ […]

Read More
కోలీవుడ్ లో విలన్ గా కార్తీకేయ

కోలీవుడ్ లో విలన్ గా కార్తీకేయ

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’తో బ్లాక్ బ్లస్టర్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత హీరోగా సినిమాల్లో అంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా మెప్పించాడు కార్తికేయ. ఇంతలో కోలీవుడ్ లో తలా అజిత్ నటిస్తున్న సినిమాలో కూడా విలన్ రోల్ పోషిస్తున్నాడన్న టాక్ బలంగా కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఆ విషయం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రీసెంట్​గా కార్తీకేయ, అజయ్ భూపతి మధ్య జరిగిన వీడియో […]

Read More
దూసుకెళ్తున్న బ్యాచిలర్​​..

దూసుకెళ్తున్న బ్యాచిలర్​​

వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని అఖిల్. ఆ చిత్రంతో మాస్ హీరోగా ఎలివేట్ అయినా తరువాత చేసిన సినిమాలు లవ్ ఎంటర్ టెయినర్సే. అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా కూడా పూర్తి స్థాయి లవ్ ఎంటర్ టైనర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ఎన్నారై యువకుడిగా కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా ఇంకా కంప్లీట్ అవక ముందే […]

Read More
‘హిట్’​కు రీమేక్ హిట్

‘హిట్’​కు రీమేక్ హిట్

విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ ద ఫస్ట్ కేస్ సినిమా బాలీవుడ్ రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించిన విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిచింది. దర్శకుడు, హీరో విశ్వక్ సేన్​కు మంచిపేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని త్వరలో హిందీలో రీమేక్ చేయబోతున్నారని కొన్నిరోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్​లో ఆద్యంతం ఉత్కంఠ […]

Read More
యజ్ఞోపవీత మహిమ

యజ్ఞోపవీత మహిమ

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యం’ అంటాం. యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైంది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం […]

Read More