Breaking News

Month: July 2020

కరోనా@ 1 మిలియన్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ దాటింది. 24 గంటల్లో 36,247 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,004,652కి చేరింది. ఒక్క రోజులో 690 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 25,594కి చేరింది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే. 10లక్షల కేసుల్లో 3,43,268 యాక్టివ్‌ కేసులు కాగా.. 6,35,790 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అమెరికాలో 3,648,250 […]

Read More
ఓటీటీలో జాన్వీ సినిమా

ఓటీటీలో జాన్వీ సినిమా

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్​లో నటించింది. ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూహిఅప్జానా, దోస్తానా 2’ సినిమాలు లైన్​ పెట్టి చేస్తోంది. ఈ చిత్రాల్లో జాన్వీ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత […]

Read More
మళ్లీ తనే కావాలంట..

మళ్లీ తనే కావాలంట..

‘సీత’సినిమా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు తేజ. ఈ సమయాన్ని రెండు స్క్రిప్ట్ లను రెడీ చేయడంలో వెచ్చించాడు. లాక్ డౌన్ కు ముందే తన రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసిన తేజ అందులో మొదటిది గోపీచంద్ హీరోగా ‘అలివేలు మంగ వెంకటరమణ’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రాన్ని ఆగష్టులో లాంచ్ చేసి సెప్టెంబర్ నుంచి షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు తేజ. అయితే ఈ సినిమా హీరోయిన్ […]

Read More
రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

జైపూర్‌‌: సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, సచిన్‌పైలెట్‌కు సపోర్ట్‌ చేసిన 19 మంది పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే 19 మందికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వాళ్ల ఇళ్లకు నోటీసులు అంటించారు. వాళ్లంతా ఎక్కడున్నారో తెలియనందున తప్పించుకునేందుకు వీలు లేకుండా వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు. అంతే కాకుండా వాళ్ల నివాసాలకు ఇంగ్లీష్‌, హిందీల్లో ఉన్న నోటీసులను కూడా అంటించారు. ‘మీటింగ్‌ గురించి తెలిసి […]

Read More
రెచ్చిపోయిన హ్యాకర్లు

రెచ్చిపోయిన హ్యాకర్లు

అమెరికాలో ట్విట్టర్‌‌ అకౌంట్స్‌ హ్యాక్‌ బిట్‌కాయిన్‌ అడ్రస్‌కి డాలర్లు పంపాలని మెసేజ్‌ ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామన్న ట్విట్టర్‌‌ వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు. హై ప్రొఫైల్‌, బ్లూ టిక్‌ ఉన్న ట్విట్టర్‌‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారు. బిట్‌కాయిన్‌ అకౌంట్‌ అడ్రస్‌ పెట్టి డబ్బులు పంపితే రెట్టింపు చెల్లిస్తామని మెసేజ్‌ ఉంచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, జాన్‌ బిడెన్‌, ఎలన్‌ మస్క్‌, జఫ్‌ బిజోస్‌ తదితరుల అకౌంట్లను హ్యాక్‌ చేసి ఆ మెసేజ్‌పెట్టారు. దీంతో […]

Read More
కరోనా.. ఆక్స్​ఫర్డ్​ గుడ్​న్యూస్​

కరోనా.. ఆక్స్‌ఫర్డ్‌ గుడ్‌న్యూస్‌

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. వేలాది కేసులు నమోదవుతూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ గుడ్‌న్యూస్‌ అందిచనుందని తెలుస్తోంది. ఫేస్‌ – 1 ట్రయల్స్‌ ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు లేవని, ఇది సురక్షితమైన వ్యాక్సిన్‌గా పరీక్షల్లో తేలిందని సమాచారం. దీనికి సంబంధించి వివరాలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ త్వరలోనే తెలిపే […]

Read More
ఎంతమందికైనా వైద్యం

ఎంత మందికైనా వైద్యం

కరోనాకు ప్రభుత్వాసుపత్రుల్లో మంచి ట్రీట్​మెంట్​ ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవద్దు కరోనా కోసమే రాష్ట్రవ్యాప్తంగా 10వేల బెడ్లు పీహెచ్​సీల్లో ఖాళీగా ఉన్న 200 డాక్టర్​ పోస్టుల భర్తీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనాకు ప్రజలు భయాందోళనకు గురికావదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కరోనా వైరస్ సోకినవారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చికిత్స […]

Read More
ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు డ్రాప్​ అవుట్స్ ​తగ్గించడం.. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త భవనం మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాప్​అవుట్స్​ పెరిగిపోతున్నారని వివరించారు. […]

Read More