Breaking News

Day: July 10, 2020

ప్రతి ఒక్కరికీ బై

ప్రతి ఒక్కరికీ బై

సియోల్‌: కనిపించకుండా పోయిన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగర మేయర్‌‌ పార్క్‌ వున్‌సూన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గురువారం ఉదయం నుంచి కనిపించలేదు. కాగా.. శుక్రవారం నగరానికి దగ్గరలోని కొండలపై శవమై కనిపించారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు మేయర్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఆయన ఆఫీస్‌ నుంచి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ‘ప్రతి ఒక్కరికీ సారీ. […]

Read More
ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి

ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి

న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10 , 12 తరగతుల రిజల్ట్స్‌ శుక్రవారం విడుదలయ్యాయి. ఐసీఎస్‌ఈ ఈ ఫిలితాలను రిలీజ్‌ చేసింది. పదోతరగతిలో 99.33 శాతం మంది స్టూడెంట్స్‌ పాస్‌అయ్యారు. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కూడా రిజల్ట్‌ పొందవచ్చని అన్నారు. పోయిన ఏడాది పాస్‌ పర్సెంట్‌ 98.54శాతం కాగా.. ఐఎస్‌సీ ఎగ్జామినేషన్‌లో 96.52శాతం పాస్‌ అయ్యారు. కొన్ని కారణాల దృష్ట్యా మెరిట్‌ […]

Read More
20 ఏళ్లు.. 150 కేసులు

20 ఏళ్లు.. 150 కేసులు

రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో ఫ్రెండ్​షిప్​ ఇదీ కరుడుగట్టిన నేరగాడు వికాస్ దుబే చరిత్ర కాన్పూర్‌‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌ కాన్పూర్‌‌ సమీపంలోని బిక్రు గ్రామానికి చెందిన వికాస్‌ దుబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా ఎదిగాడు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో కేవలం చౌభేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి […]

Read More
బొలీవియా అధ్యక్షురాలికి కరోనా పాజిటివ్‌

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా

ఐసోలేషన్‌ నుంచి వర్క్‌ చేస్తానని ట్వీట్‌ బొలీవియా: బొలీవియా ఇంటరిమ్‌ ప్రెసిడెంట్‌ జీనిన్‌ అనెజ్‌ కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్‌ నుంచి వర్క్‌ చేస్తాను అని ఆమె ట్వీట్‌ చేశారు. రెండోసారి టెస్టులు చేయించుకునే కంటే ముందు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటానని 53 ఏళ్ల అనెజ్‌ వీడియో మెసేజ్‌లో చెప్పారు. సౌత్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌లలో వ్యాధి బారిన పడిన రెండో వ్యక్తి అనెజ్‌. బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ బోల్సనారోకు రెండు రోజుల క్రితం వ్యాధి […]

Read More
రెమ్యునరేషన్ తగ్గించను

రెమ్యునరేషన్ తగ్గించను

‘మోసగాళ్లు, ముంబైసాగా, హే సినామికా, ఇండియన్‌ 2, పారిస్‌ పారిస్‌’ చిత్రాల్లో వరుసగా నటిస్తోంది కాజల్ అగర్వాల్. కరోనా కారణంగా చాలా మంది హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు హెల్ప్ చేసే దిశగా ఆలోచిస్తున్నారు. కానీ కాజోల్ ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘‘సినిమా అనేది ఛారిటీ కాదు.. పక్కా వ్యాపారం. అలాంటప్పుడు నటీనటుల దగ్గర్నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఎవరూ తమ సంపాదనని తగ్గించుకోవడానికి ఇష్టపడరు. నా వరకు నేను, నానొక […]

Read More
మరో రేసుగుర్రం..

మరో రేసుగుర్రం..

తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తాడమ్’ రీమేక్ గా మిల్కీ బోయ్ రామ్ నటిస్తున్న ‘రెడ్’ఓటీటీలో రిలీజ్ కానుందనే పుకార్లు వచ్చాయి. దీనిపై స్పందించిన రామ్..ఎంత ఆలస్యమైనా ‘రెడ్’మూవీ థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశాడు. గత ఏడాది ‘ఇస్మార్ట్ శంక‌ర్’సినిమాతో మాస్ హిట్ అందుకున్నాడు రామ్. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ‘రెడ్’మూవీ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ అయ్యాడు. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. […]

Read More

ప్రభాస్​ న్యూలూక్.. ఫుల్​ రొమాంటిక్​

ప్రభాస్​ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్తసినిమా పోస్టర్​, న్యూలుక్​ విడుదలైంది. ఈ పోస్టర్​ ఎంతో రొమాంటిక్ గా ఉందంటూ అభిమానులు, సినీప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్​ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే బయటకు లీక్​ అయిన ‘రాధేశ్యామ్’​ అనే టైటిల్ నే​ ఖరారు చేశారు. కాగా ప్రభాస్​ న్యూలుక్​ ఎంతో ఎంతో రొమాంటిక్​ ఉందని, హీరోయిన్​ పూజాహేగ్డే కూడా అందంగా కనిపిస్తున్నదని పోస్టర్​ చూసిన అభిమానులు, యువత తెగ సంబరపడిపోతున్నారు. భారీ బడ్జెట్ […]

Read More
ఏపీలో 25వేల మార్క్​దాటిన కరోనా

ఏపీలో 25వేల మార్క్ ​దాటిన కరోనా

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా(కొవిడ్‌19) విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1,608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్​బులెటిన్‌లో ప్రకటించింది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 1,576 కాగా, 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కు చేరింది. వ్యాధి బారినపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో […]

Read More