Breaking News

Day: June 21, 2020

యోగాతో రోగాలు దూరం

సారథి న్యూస్, హుస్నాబాద్/ రామడుగు/గోదావరిఖని: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. యోగాతో అనేక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మున్సిపల్​ వైస్​ చైర్​పర్సన్​, యోగా టీచర్​ అనితారెడ్డి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగాసనాలు వేస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవని […]

Read More

ప్రభాస్​ సినిమాకు ప్రభాకరన్​ బాణీలు

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్​ నటిస్తున్న చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు జస్టిన్​ ప్రభాకరన్​ బాణీలు అందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాకరన్​ ఈ చిత్రం కోసం కొన్ని ట్యూన్స్​ సిద్ధం చేసినట్టు టాక్​. ప్రభాస్​ 20వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైనా దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు తెలియడం లేదు. దీంతో యంగ్​ రెబల్​ స్టార్​ అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్​ ఎక్కువగా విదేశాల్లో జరుగడం ఇందుకు కారణమని చిత్ర యూనిట్​ చెబుతున్నది. […]

Read More

సూపర్ హీరోగా సల్మాన్​

సూపర్ హీరో సినిమాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న సల్మాన్ ఖాన్​.. ఇకపై అలాంటి సినిమాలతో కూడా అభిమానులను అలరించనున్నాడట. ధూమ్, క్రిష్ లాంటి సూపర్ హీరో సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. సల్మాన్ ను సూపర్ హీరోగా తీర్చిదిద్దేందుకు అలీ అబ్బాస్ జాఫర్ సన్నాహాలు మొదలెట్టేసాడట. అనుకున్నదే తడవుగా ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు సూపర్ హీరో సినిమాల్ని వరుసగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట జాఫర్. సల్మాన్, కత్రినా, అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్ లో […]

Read More

కేజీఎఫ్​2లో బాలీవుడ్​ స్టార్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఇక ఇప్పడు‘కేజీఎఫ్ 2’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఈ ‘కేజిఎఫ్ 2’లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో హిందీలో కూడా ‘కేజీఎఫ్ 2’ పై క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించి సెకండ్ పార్ట్ లో విలన్స్ ని చూపించబోతున్నాడట […]

Read More

ఆషాఢంలో ఇవి చేయండి

వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం వస్తున్నది. ఈ మాసం తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి… పేలాల పిండిఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. […]

Read More

ఎవరీ చైతన్య?

మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి కొంతకాలంగా సోషల్​మీడియాలో వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. అయితే మెగా డాటర్ నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ అనే విషయం క్లారిటీ కూడా వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో నిహారిక పెళ్లి విషయమై అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తాజాగా గూగుల్ లో చైతన్య జొన్నలగడ్డ గురించి సెర్చ్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. మొన్నటి వరకు 1700 ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ […]

Read More

సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

సారథిన్యూస్​, హైదరాబాద్​: గాల్వన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతో‌ష్​బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్‌-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉన్నది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించనున్నారు. సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ […]

Read More

యోగాతో రోగనిరోధకశక్తి

న్యూఢిల్లీ : యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా మహమ్మారి కరోనాను ఎదుర్కోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగాతో శ్వాస ఇబ్బందులు తొలిగిపోతాయని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్​లైన్​లో జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. భారతదేశానికి మనపూర్వీకులు అందించిన గొప్పవరం యోగా అని పేర్కొన్నారు. నేడు ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నదని చెప్పారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగాను చేయాలని సూచించారు.

Read More