Breaking News

Day: June 3, 2020

దాడికి ప్లాన్‌ చేసిన టెర్రరిస్ట్‌ హతం

కాశ్మీర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ పుల్వామా జిల్లాలోని కంగన్‌ ఏరియాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు జైషే మహ్మద్‌ టెర్రరిస్టులు చనిపోయారు. ముగ్గరిలో ఒకరు జైషే టెర్రర్‌‌ గ్రూప్‌ కమాండర్‌‌గా పోలీసులు గుర్తించారు. పుల్వామాలో ఇటీవల ఐఈడీతో నిండిన కారుతో దాడిని ప్లాన్‌ చేసిన కూడా అతడేనని అధికారులు భావిస్తున్నారు. అతడిని సౌత్‌ కాశ్మీర్‌‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ అలియాస్‌ ఫౌజీ లంబూగా గుర్తించామన్నారు. లంబూ.. మసూద్‌ అజార్‌‌కు చుట్టమని, ఐఈడీ తయారీలో ఎక్స్‌పర్ట్‌ అని అన్నారు. గతేడాది ఫిబ్రవరిలో […]

Read More

తీవ్ర తుఫాన్​గా ‘నిసర్గ’

ముంబై వద్ద దాటిన తీరం గంటకు 110 కి.మీ.ల వేగంతో గాలులు ప్రజలంతా ఇంట్లోనే ఉండండి: ప్రభుత్వం లక్షలాది మందిని పునరావాసాలకు తరలింపు ముంబై: నిసర్గ తుఫాన్​ బుధవారం ఉదయం తీవ్రరూపం దాల్చింది. ఇది తీవ్ర తుఫాన్​గా మారిందని వాతావరణ అధికారులు చెప్పారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఇది కొనసాగుతోందని, బుధవారం మధ్యాహ్నం హరిహరేశ్వర్‌‌, దామన్‌ మధ్య అలీబాగ్‌కు సమీపంలో తీరం దాటింది. దీంతో మహారాష్ట్రలో భారీవర్షాలు కురిశాయి. తీరం దాటే సమయంలో గంటకు […]

Read More

నియంత్రిత సాగుతో లాభాలు

సారథి న్యూస్​, కొల్లాపూర్​: నియంత్రిత వ్యవసాయ సాగుతో రైతులకు లాభమేనని కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి అన్నారు. బుధవారం పాన్​గల్​ తహసీల్దార్​ ఆఫీసు ఆవరణలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు భూసార పరీక్షలు చేయించాలని, అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. అనంతరం 55 మంది దరఖాస్తుదారులకు రూ.55లక్షల కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఏవో సుధాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ […]

Read More

పారిశుద్ధ్యం అందరి బాధ్యత

సారథి న్యూస్​, షాద్​నగర్​: ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీని కలెక్టర్ అమోయ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక సోలీపూర్, హాజిపల్లి రోడ్డులో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, ఫరూఖ్ నగర్ లోని జానమ్మ చెరువును పరిశీలించారు. చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ లావణ్య కలెక్టర్ కు వివరించారు. హరితహారంలో పట్టణంలో విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్​ సూచించారు. పారిశుద్ధ్య పనులను పూర్తిస్థాయిలో చేపట్టి సీజనల్ […]

Read More

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

సారథి న్యూస్​, కంగ్టి: విద్యుత్ షాక్ తో యువకుడు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని బాన్సువాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోనాయి సాయిలు(42) దామర్ గిద్ద శివారులో చెరుకు పంటకు వేసిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. చెందినట్లు వారు పేర్కొన్నారు.భార్య అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More

ఫిల్టర్​ నీటినే తాగండి

సారథి న్యూస్​, నర్సాపూర్​: ప్రతిఒక్కరూ శుద్ధమైన నీటినే తాగాలని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కౌడిపల్లి మండలం రాయిలాపూర్ లో గ్రామ సామాజిక అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలంతా శుద్ధిచేసిన నీటినే తాగాలని కోరారు. అనంతరం మంత్రి హరీశ్​రావు బర్త్​ డే సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. కార్యక్రమంలో మెదక్​ జిల్లా అడిషనల్​ జేసీ నగేష్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, […]

Read More

వర్మీ కంపోస్టుతో మంచి ఆదాయం

సారథి న్యూస్​, రామాయంపేట: వర్మీ కంపోస్టు ఎరువులతో గ్రామాలకు వనరులు సమకురుతాయని పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు అన్నారు. బుధవారం ఆయన మెదక్​ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో డిస్ట్రిక్ పంచాయతీ ఆఫీసర్ హనోక్ తో కలసి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. తడి, పొడిచెత్తగా వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ఆ చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేయాలన్నారు. అనంతరం నందగోకుల్ గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.

Read More

లాభాదాయ పంటలే వేయండి

సారథి న్యూస్​, రామడుగు: సంప్రదాయ సాగు లాభసాటిగా లేకపోవడంతో.. డిమాండ్​ ఆధారిత పంటలను పండిచడంతో మంచి ఆదాయం వస్తుందని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను వేయాలని రైతులను కోరారు. బుధవారం తిర్మలాపూర్, రాంచంద్రపూర్ గ్రామాల్లో రైతులు కట్ల శ్రీనివాస్, ధ్యావ రాంచందర్​రెడ్డి సాగుచేసిన డ్రాగన్​ ఫ్రూట్​, అంజిరా తోటలను వారు పరిశీలించారు. ఆరోగ్యాన్ని పెంపొందించే బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, అరటి, ద్రాక్ష తోటలపై రైతులు […]

Read More