Breaking News

Day: May 27, 2020

ప్రకాష్ రాజ్ వైల్డ్ వాయిస్

ప్రముఖ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టెలివిజన్ చానెల్ వారు మొదటిసారి కర్ణాటక రాష్ట్రంలోని వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ పై ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న 8 గంటలకు డిస్కవరీ చానెల్​లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇంగ్లిష్​లో డేవిడ్ అట్టెన్ బోరోగ్ వాయిస్ నిచ్చారు. మనదేశంలో ప్రముఖ భాషలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇక్కడి హీరోలతోనే వాయిస్ చెప్పించారు. హీందీ అనువాదానికి రాజ్​ కుమార్ రావు, […]

Read More

శభాష్ ప్రణీత

చిన్న హీరోయినే అయినా పెద్ద మనసు ఉంది ప్రణీత శుభాష్ కు. లాక్ డౌన్ మొదలైన నుంచి సమీపంలో ఉన్న పేదలకు తనవంతు సాయం చేస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం ఆహారాన్ని స్వయంగా తానే వండి దగ్గరలో ఉన్న పేదవారందరికీ పంచింది. దాదాపు లాక్ డౌన్ పూర్తవుతున్న సందర్భంగా అందరూ ఎవరి పనుల్లో వారు చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో ముఖ్యంగా స్పందించాల్సింది ట్రాన్స్​పోర్ట్​ వ్యవస్థ. అధికసంఖ్యలో ఆటోలకే ప్రయారిటీ ఉన్న దేశం కనుక ఆటో […]

Read More

అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్

అనుష్క ప్రధానపాత్రలో హేమంత్ మధుకర్ రూపొందించిన ‘నిశ్శబ్దం’ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ తొలివారంలో విడుదల కావాల్సి ఉండగా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో రెండు నెలలుగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిలీజ్ కానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే థియేట్రికల్ గానే […]

Read More

ఎస్ఆర్ఎస్​పీ కెనాల్ క్లీన్​

సారథి న్యూస్​, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా హనుమంతుని పేట, ముత్తారం గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.10లక్షల వ్యయంతో రెండు కి.మీ. మేర ఎస్ఆర్ఎస్​పీ కెనాల్ ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, ఎంపీడీవో రాజు, సర్పంచ్ ఎద్దు కుమార్, సదయ్య పాల్గొన్నారు.

Read More

లాక్​ డౌన్​ మరోసారి..

పెరుగుతున్న కరోనా కేసులే కారణం న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మళ్లీ లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. నాలుగో దశ లాక్​ డౌన్ లో భాగంగా కొన్నింటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.4లక్షల కేసులకు చేరుకున్నాయి. దీనితోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్రలో […]

Read More

కోల్​ బెల్ట్​లో ఎండ కాక

46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్​ బెల్డ్​ ఏరియాలో భానుడు భగభగ మండిపోతున్నాడు.. రోజురోజుకూ ఎండ, వడగాలుల తీవ్రత భరించలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. అసలే వేసవి.. ఆపై రోహిణి కార్తె తోవడంతో సూరీడు తన ప్రతాపం మరింత చూపడంతో ఇల్లు దాటి కాలు బయటపెట్టేందుకు పారిశ్రామికవాడలో జనం జంకుతున్నారు. జిల్లాలో వారం 46 డిగ్రీల సెంటిగ్రేడ్​ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం కోల్​ బెల్ట్ ప్రాంతమైన రామగుండం, ఎన్టీపీసీ, […]

Read More