Breaking News

Day: May 23, 2020

తమిళంలోనూ చేయాలి

హాండ్సమ్​ మిల్కీబాయ్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తో బోలెడంత మాస్ ఇమేజ్​ ను పోగేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈసారి ఇంకో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్​ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇది ‘తాడం’ తమిళ సినిమాకి రీమేక్. మాళవికశర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. లాక్​ డౌన్​ లేకుంటే ఈసారి రిలీజ్​ అయ్యేదేమో కూడా. ఇప్పుడు లేటెస్ట్ అప్​ డేట్​ ఏమిటంటే […]

Read More

‘స్టైల్’.. ‘రియా’క్షన్

సిరివెన్నెల సినిమాలో మురిపించిన మున్ మున్ సేన్ కుమార్తె రియా సెన్ తెలుసా మీకు? బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ‘స్టైల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2007లో తెలుగులో మంచు మనోజ్​తో ‘నేను మీకు తెలుసా?’ సైకలాజికల్ థ్రిల్లర్​ లో లీడ్ రోల్ చేసింది. తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్​ ఫొటోలతో హల్​ చల్​ చేస్తూ ఉంటుంది. కుర్రాళ్లకు మతిపోగొట్టే ఫోజులిస్తూ.. […]

Read More

శ్రామిక్‌ రైళ్లను పంపకండి

కేంద్రాన్ని కోరిన పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌ న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఎంఫాన్​ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈనెల 26 వరకు శ్రామిక్‌ రైళ్లను రాష్ట్రానికి పంపొద్దని సీఎం మమతా బెనర్జీ రైల్వే శాఖను కోరింది. ఈ మేరకు వెస్ట్‌ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ సిన్హా రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌కు లెటర్‌‌ రాశారు. ‘జిల్లా అధికారులంతా రిలీఫ్‌, పునరావాస పనుల్లో ఉన్నారు. శ్రామిక్‌ రైళ్లలో వచ్చే వారిని పట్టించుకునే వీలు ఉండదు. అందుకే రైళ్లను నిలిపేయండి’ […]

Read More

మీరే ఈ దేశానికి బలం

వలస కార్మికులతో రాహుల్ మాట్లాడిన వీడియో రిలీజ్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఈనెల 16న ఢిల్లీలోని సుఖ్‌దేశ్‌ ఫ్లై ఓవర్‌‌ వద్ద వలస కార్మికులతో మాట్లాడిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ శనివారం రిలీజ్‌ చేసింది. 17 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రాహుల్‌ గాంధీ ఫుట్‌పాత్‌పై కూర్చొని వలస కార్మికులతో మాట్లాడుతున్న విజువల్స్‌ ఉన్నాయి. లాక్‌ డౌన్‌ తో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని […]

Read More

వలస కూలీలకు చాలా చేయాలి

నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ న్యూఢిల్లీ: లాక్‌ డౌన్‌ కష్టకాలంలో వలస కూలీల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇంకా బాగా చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. శుక్రవారం ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లాక్‌ డౌన్‌ విధించడం వల్ల కరోనా కేసులు కూడా తగ్గించగలిగామని, వలస కార్మికు సంక్షోభం సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘వలస కార్మికుల సమస్య ఒక సవాలు. కార్మికుల గురించి […]

Read More

వైష్ణోదేవీ ఆలయ బోర్డు.. ఆపన్నహస్తం

రోజు 500 మంది ముస్లింలకు ఫుడ్‌ కత్రా: కరోనా నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉన్న 500 మంది ముస్లింలకు స్పెషల్‌గా ఇఫ్తార్‌‌, సహర్‌‌ను అందిస్తోంది మాతా వైష్ణోదేవీ ఆలయ బోర్డు.. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలంతా రోజా ఉంటున్నందున వారి కోసం స్పెషల్‌గా ఫుడ్‌ తయారుచేసి అందిస్తున్నామని బోర్డు అధికారులు చెప్పారు. రంజాన్‌ మాసం కారణంగా స్టాఫ్‌ రాత్రి వేళ పనిచేస్తున్నారని, ముస్లింలకు ఇఫ్తార్‌‌, సహరా అందిస్తున్నారని వైష్ణోదేవి ఆలయ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌‌ రమేశ్‌ […]

Read More

శభాష్​ జ్యోతి

ప్రశంసించిన అమెరికా ప్రెసిడెంట్‌ కూతురు ఇవాంక వాషింగ్టన్‌: యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి, లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన తండ్రిని 1200 కి.మీ. సైకిల్‌పై సొంత ఊరికి తీసుకొచ్చిన జ్యోతిని అమెరికా ప్రెసిడెంట్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ పొగిడారు. ఓర్పు, ప్రేమకు ఇది నిదర్శనం అని ఇవాంక ట్వీట్‌ చేశారు. బిహార్‌‌లోని దర్బాంగ్‌కు చెందిన జ్యోతి తన తండ్రితో కలిసి గురుగ్రామ్‌లో నివాసం ఉంటుంది. ఆటోడ్రైవర్‌‌ అయిన తండ్రి గాయపడడమే కాకుండా లాక్‌డౌన్‌ విధించడంతో పనిలేకుండా పోయింది. […]

Read More

ఎస్సీలపై కామెంట్స్‌.. డీఎంకే లీడర్‌‌ అరెస్ట్‌

చెన్నై: షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కమ్యూనిటీపై కామెంట్స్‌ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్‌‌ ఆర్‌‌ఎస్‌ భారతిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. చెన్నైలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సిటీ కోర్టులో హాజరుపరచగా జులై 1 వరకు కోర్టు ఇంటరిమ్‌ బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయనను రిలీజ్‌ చేసినట్లు చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నందునే అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని భారతీ ఆరోపించారు. ఫిబ్రవరిలో డీఎంకే పార్టీ మీటింగ్‌లో […]

Read More