![తెలంగాణలో 2,534 కరోనా కేసులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/CARONA-TS-2.jpg?fit=677%2C452&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పెరిగిన కరోనా ఉధృతి పెరుగుతోంది. గురువారం 2,534 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. తాజాగా, మహమ్మారి బారినపడి 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్కేసులు 32,106 ఉన్నాయి. ఐసోలేషన్25,066 మంది ఉన్నారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 327 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 81, జగిత్యాల 65, జనగామ 41, జయశంకర్ భూపాలపల్లి 24, జోగుళాంబ గద్వాల 29, కామారెడ్డి 123, కరీంనగర్107, ఖమ్మం 109, కొమరంభీం ఆసిఫాబాద్ 30, మహబూబ్నగర్ 38, మహబూబాబాద్ 73, మంచిర్యాల 64, మెదక్ 42, మేడ్చల్ మల్కాజిగిరి 132, నాగర్కర్నూల్ 62, నల్లగొండ 149, నిర్మల్ 25, నిజామాబాద్ 90, పెద్దపల్లి 58, రాజన్న సిరిసిల్ల 47, రంగారెడ్డి 195, సంగారెడ్డి 96, సిద్దిపేట 103, సూర్యాపేట 83, వికారాబాద్ 22, వనపర్తి 42, వరంగల్ రూల్41, వరంగల్అర్బన్ 124, యాదాద్రి భువనగిరి 57 చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/BULLETIN-1.jpg?resize=518%2C884&ssl=1)