Breaking News

యోగి ఆదిత్యానాథ్

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ డిమాండ్ ​చేశారు. ఉత్తరప్రదేశ్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించలేని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ను బర్తరఫ్​చేయాలని డిమాండ్ ​చేశారు. హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ.. శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతరత్న డాక్టర్ ​బీఆర్ ​అంబేద్కర్ ​విగ్రహం వద్ద […]

Read More
మానవ మృగాలను ఉరితీయాలి

మానవ మృగాలను ఉరితీయాలి

సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ​చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్​నగర్ ​చౌరస్తా మీదుగా హైదరాబాద్ ​చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్​లో దళిత మహిళలపై వరుసగా […]

Read More
గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!

గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!

యూపీలో లైంగికదాడి నిందితులకు కొత్త శిక్ష లక్నో: దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ లో నేరాలూ అదే స్థాయిలో ఉంటాయి. నేరాలకు సంబంధించి ఏ రిపోర్టు చూసినా దాదాపు ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం. ఇక మహిళలు, బాలికలపై అత్యాచారాలైతే అక్కడ నిత్యకృత్యమయ్యాయి. సాక్షాత్తూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలూ సైతం ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇకనుంచి మహిళలను లైంగికంగా వేధించడం, అత్యాచారం చేసేవారికి అక్కడి పోలేసులు కొత్త తరహా శిక్ష వేయబోతున్నారు. నిందితుల ఫొటోలను […]

Read More