ఐసీఎంఆర్ హెచ్చరిక న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్తో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారత్కు ఆ దేశం నుంచి మరో ప్రమాదకర వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. పందుల్లో ఉండే ‘క్యాట్ క్యూ వైరస్’ (సీక్యూవీ) దోమల ద్వారా భారత్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా […]
పుణే: కరోనా వచ్చినప్పటి నుంచి తరచూ వినిపిస్తున్న పదాలు మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెంసింగ్. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది తమ తమ వెసులుబాట్లను బట్టి ఎన్ 95 మాస్కులు, డీఐవై మాస్కులు, బట్టతో ఇంట్లో తయారుచేసిన మాస్కులను ఉపయోగిస్తున్నారు. అయితే పుణే పింప్రీ–చించ్వాడాకు చెందిన శంకర్ కురాడే అందరిలో కల్లా కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్నాడు. బంగారు మాస్క్ను తయారు చేయించుకున్నాడు. రూ.2.89లక్షలు పెట్టి […]