Breaking News

దిగుబడి

సేద్యంలో భారీ మార్పులు

సారథిన్యూస్, రామడుగు: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అలాగైతేనే అధికదిగుబడి సాధ్యమవుతుందని ఆత్మ పీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా కొరటిపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన లో భాగంగా సాగునీటి విధానం, నీటి పొదుపు తదితర అంశాలపై రైతులకు శిక్షణాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మన్నే దర్శన్ రావు, శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ పీడీ […]

Read More