Breaking News

చైనా

ఆ విషయం చైనా చెప్పలేదట

ఆ విషయం చైనా చెప్పలేదట

జెనీవా: కరోనా మహమ్మారి గురించి చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యాలయం నుంచి హెచ్చరికలు వచ్చాయని, చైనా స్వయంగా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్‌ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌వో గతంలో ఇచ్చిన క్రానాలజీలో డిసెంబర్‌‌ 31న వుహాన్‌లోని హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను గుర్తించామని మాత్రమే ఇచ్చారని చెప్పింది. ఏప్రిల్‌ 20న విలేకరులతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రియేసన్‌ చైనా నుంచి నివేదిక వచ్చిందన్నారు కానీ.. ఎవరు ఇచ్చారనే దానిపై […]

Read More
టిక్​టాక్​.. భారీనష్టం

టిక్‌టాక్‌.. భారీనష్టం

బీజింగ్‌: మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడంతో సదరు కంపెనీకి దాదాపు 6 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కి చెందిన టిక్‌టాక్‌ బ్యాన్‌తో పాటు మరో రెండు యాప్‌లను కూడా మన ప్రభుత్వం బ్యాన్‌ చేసింది. ఈ యాప్స్‌ బ్యాన్‌ వల్ల దాదాపు ఆరు బిలియన్‌ డాలర్లు చైనాకు నష్టం వాటిల్లుతుందని కంపెనీకి చెందిన ఒక వ్యక్తి కూడా చెప్పారు. చైనా ప్రభుత్వంతో […]

Read More
ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన సైనికుల్లో మరింత ధైర్యాన్ని నింపిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్‌ చెప్పారు. ‘లద్దాఖ్‌ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్‌ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్‌ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి’అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి […]

Read More
చైనా నుంచి దిగుమతులు బంద్​

చైనా నుంచి దిగుమతులు బంద్​

న్యూఢిల్లీ: ఇండియా ఇప్పటి నుంచి చైనా పవర్‌‌ ఎక్విప్‌మెంట్‌ను ఇంపోర్ట్‌ చేసుకోదని కేంద్రమంత్రి ఆర్‌‌కే. సింగ్‌ అన్నారు. బోర్డర్‌‌లో చైనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఎక్విప్‌మెంట్‌ను చైనా ‘టార్జన్‌ హార్స్‌’గా ఉపయోగించి పవర్‌‌గ్రిడ్‌ షట్‌డౌన్‌ చేసే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇండిన్‌ కంపెనీలు ఇక నుంచి కచ్చితంగా ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకోవాలని కేంద్రపవర్‌‌ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. సైబర్‌‌ ఎటాక్స్‌ చేసే అవకాశం లేకుండా గవర్నమెంట్‌ చర్యలు […]

Read More
‘రొపోసో’, ‘చింగారి’ భలే భలే,

‘రొపోసో’, ‘చింగారి’ భలే భలే,

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌ను బ్యాన్‌ చేయడంతో లోకల్‌ యాప్స్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. యాప్స్‌ బ్యాన్‌ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షల్లో స్వదేశీ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 15 లోకల్‌ భాషల్లో ఉన్న షేర్‌‌చాట్‌ను 48 గంటల్లో దాదాపు 1.5కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడంతో రొపోసో యాప్‌కు మంచి ఆదరణ కలిగిందని కంపెనీ వర్గాలు […]

Read More
చైనాకు బదులిచ్చేలా..

చైనాకు బదులిచ్చేలా..

న్యూఢిల్లీ: లద్దాఖ్‌ లేక్‌ వద్ద చైనాకు సమాధానం చెప్పేందుకు భారత్​ దేశం హై పవర్‌‌ బోట్స్‌ను మోహరిస్తోంది. పెట్రోలింగ్‌కు చైనా వాడుతున్న చైనీస్‌ వెజల్స్‌కు చెక్‌ పేట్టేందుకు వీటిని దించుతున్నట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్‌ సరస్సు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దురాక్రమణకు కేంద్రంగా ఉంది. భూభాగాన్ని విడిచిపెట్టాలని భారతీయులని బెదిరిస్తోంది. స్టీల్‌ హల్డ్‌ బోట్లును బోర్డర్‌‌లో మోహరించాలని గతవారం ట్రై సర్వీసెస్‌ మీటింగ్‌లో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీ–17 హెవీ బోట్లను లిఫ్ట్‌ ట్రాన్స్‌పోర్టర్స్‌ […]

Read More
ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే..

ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే..

బీజింగ్‌: టిక్‌టాక్ సహా 59 ప్రధాన మొబైల్‌యాప్‌లను ఇండియా నిషేధించడంపై చైనా స్పందించింది. ఈ చర్య తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ఇంటర్​నేషనల్‌గా ఆయా దేశాల నియమ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని కంపెనీలకు చైనా చెబుతుందన్నారు. చైనా సహా ఇంటర్​నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌లకు హక్కులు కల్పించాలని అన్నారు. యాప్స్‌ నిషేధించడం చైనా ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టడమే అని, దానికి […]

Read More
కరోనా మరింత తీవ్రరూపం

కరోనా మరింత తీవ్రరూపం

జెనీవా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో తొలగేలా లేదని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెండ్రోస్‌ అధనామ్‌ గెబ్రియేసన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ గురించి డబ్ల్యూహెచ్‌వోకు చైనా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి ఆరు నెలలు అయిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తి చెందేందుకు వాతావరణం అనువుగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ఈ వైరస్‌ బారినపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైరస్‌ ముగిసిపోవాలని, మన సాధారణ జీవితాలు కొనసాగించాలని […]

Read More