Breaking News

ఎమ్మెల్యే కూచకుళ్ల

సమీకృత గురుకులానికి తొలి అడుగు!

సమీకృత గురుకులానికి తొలి అడుగు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గురుకులానికి తొలి అడుగుపడింది. నాగర్​ కర్నూల్​ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూలు ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూల్లు, కాలేజీల్లో చదవలేని పేద విద్యార్థులు ఇక్కడే నాణ్యమైన ఉన్నతవిద్య వరకు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 సమీకృత గురుకులాలకు ఈ నెల11న శంకుస్థాపన చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌‌‌‌ గురుకులాలలను ఒకే క్యాంపస్‌‌‌‌ లో నిర్వహించడం.. అన్ని […]

Read More