Breaking News

ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఏపీ సీఎం రూటు మార్చారా?

ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి రూటు మార్చారా.. ఆయనకు సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెగ తగిలిందా..? పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి ఉన్న విషయం జగన్‌ తెలుసుకున్నారా..?. ఇటీవల పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం జగన్‌ ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిద్దరు ఎంపీలకు తప్ప ఎవరికీ సీఎం అపాయింట్‌మెంట్‌ […]

Read More