Breaking News

YOGI ADITYATHANATH

సీబీఐకి చేతికి ‘హత్రాస్’ కేసు

సీబీఐ చేతికి ‘హత్రాస్’ కేసు

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్ లోని హత్రాస్​లో దళిత యువతి హత్యపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. సిట్ ​నివేదిక మేరకు సీఎం యోగి ఆదిత్యానాథ్​ సంబంధిత జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సై, హెడ్​కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు వేశారు. వారికి నార్కో ఎనాలిసిస్​, పాలిగ్రాఫ్​ పరీక్షలు […]

Read More