Breaking News

YADMA KISTAREDDY

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి ఘననివాళి

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి ఘననివాళి

సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాపసభను గురువారం స్థానిక సీకేఆర్ ​గార్డెన్స్​లో నిర్వహించారు. నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్​ ఎంపీలు పి.రాములు, మన్నె శ్రీనివాస్​రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, మాజీమంత్రి చిత్తరంజన్​దాస్​, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ […]

Read More
‘ఎడ్మ’ ఫ్యామిలీని పరామర్శించిన మంత్రి, ఎంపీ

‘ఎడ్మ’ ఫ్యామిలీని పరామర్శించిన మంత్రి, ఎంపీ

సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎడ్మ కృష్ణారెడ్డి కుటుంబాన్ని కల్వకుర్తిలోని వారి నివాసంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, ఎంపీ పి.రాములు, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు తదితరులు ఆదివారం పరామర్శించారు. ఎడ్మ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి పుష్పలత, కొడుకు కల్వకుర్తి మున్సిపల్ ​చైర్మన్​ ఎడ్మ సత్యంతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి వెంట ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి […]

Read More