Breaking News

VENKAYAPALLY

ఇంటిస్థలం కబ్జాచేశారు.. న్యాయం చేయండి

ఇంటిస్థలం కబ్జాచేశారు.. న్యాయం చేయండి

సారథి న్యూస్, కర్నూలు: ముఖ్యమంత్రి డాక్టర్​ వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి హయాంలో నగర శివారులోని వెంకాయపల్లె సమీపంలో తమకు పంపిణీ చేసిన ఇంటిస్థలాన్ని కొందరు కబ్జాచేశారని, మీరే తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఎదుట మొరపెట్టుకున్నారు. శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇళ్లస్థలాలను కబ్జాచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని, న్యాయం జరిగేలా చూస్తానని బాధితుకు హామీ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనకు కృషిగిడుగు రామ్మూర్తి […]

Read More