Breaking News

VELDANADA

సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా ఎస్పీ మనోహర్​ మంగళవారం వెల్దండ పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్సై నర్సింహులును అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్​స్టేషన్​కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం చూసి ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి భేష్ ​అని కితాబు ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటుకు చూపిన ప్రత్యేక చొరవను చూసి ఎస్సైని ప్రత్యేకంగా అభినందించారు. గార్డెనింగ్, స్టేషన్ ​ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో […]

Read More
మట్టిమిద్దెల్లో ఉండేటోళ్లు జాగ్రత్తగా ఉండాలే

మట్టిమిద్దెల్లో ఉండేటోళ్లు జాగ్రత్తగా ఉండాలే

సారథి న్యూస్, వెల్దండ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులు సూచించారు. గ్రామాల్లో పాత మట్టిమిద్దెల్లో నివాసం ఉంటున్నవారు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా సురక్షిత నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలకు గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలకు తెలియజేయాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారని స్పష్టంచేశారు. ఇళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు ప్రభుత్వ […]

Read More

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ముగ్గురికి కరోనా

సారథి న్యూస్​, నాగర్ కర్నూల్: జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి, బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచించిన చర్యలను పాటించాలని సూచించారు. వీరు ముగ్గురు […]

Read More