Breaking News

VANAMA

అభివృద్ధికే అధికప్రాధాన్యం

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వంసంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ పరిధిలోని జూబ్లీపురంలో రూ. 15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ భూక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ స్వాతి , కొల్లు పద్మ, సర్పంచు బలరాం, టీఆర్​ఎస్​ నాయకులు వనమా […]

Read More

దివ్యాంగులను ఆదుకోవడమే ధ్యేయం

సారథి న్యూస్​, కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో సుమారు ఐదొందల మంది దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు గురువారం పంపిణీ చేశారు. దివ్యాంగులను ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంఏ రజాక్​ తదితరులు పాల్గొన్నారు.

Read More