Breaking News

VANADURGA

భారీ వర్షం.. మెతుకుసీమ జలసంద్రం

మెతుకుసీమ జలసంద్రం

సారథి న్యూస్, మెదక్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువు లు, కుంటలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. ఎగువన సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటం తో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మంజీరా నది భారీ వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద నిర్మించిన వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో మంజీరా నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హల్దీ […]

Read More
నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్ట్

నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్ట్

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇటీవల మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వరద వచ్చి ఆనకట్టలోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. 0.2 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఆనకట్ట పూర్తిగా నిండింది. ఘనపూర్​ ఆనకట్ట కింద కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండడంతో మహబూబ్​నహర్, ఫతేనహర్​కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే అవకాశం […]

Read More
100 ఏళ్ల ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు

వందేళ్ల ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ ఘనపూర్ ఆనకట్టను ఇక నుంచి వనదుర్గా ప్రాజెక్టుగా వ్యవహరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న పలు పథకాలకు ప్రభుత్వం దేవుళ్ల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయం తీసుకున్నారు. నిజాం నవాబుల పాలనాకాలంలో కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై […]

Read More
ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్​వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ ఒక్కటిగానే పనిచేస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ​మంగళవారం ప్రగతిభవన్​లో సంబంధితశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక […]

Read More