సారథి న్యూస్, హైదరాబాద్: జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఇతర దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చింది వైద్య […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను జయించడంలో ఓ అడుగు ముందుకుపడినట్టే.. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్అందుబాటులోకి రానుంది. రష్యా ముందుగా ప్రకటించిన విధంగానే ఆగస్టు 12న కరోనా టీకా విడుదలచేస్తున్నట్టు ప్రకటించింది. గ్వామ్ కోవిడ్ వ్యాక్ లయో పేరుతో తయారుచేసిన టీకాను విడుదల చేస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. దేశంలో అందరికీ ఈ టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని, ఈ వారంలోనే అది పూర్తవుతుందని పేర్కొంది. రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఆ […]