Breaking News

UDDHAV THAKRE

లాక్‌డౌన్‌ ఎక్స్‌టెన్షన్‌ లేదు

న్యూఢిల్లీ: రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ను పొడిగిస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూన్‌ 15 నుంచి జులై 31 వరకు లాక్‌డౌన్‌ విధిస్తారని ట్విట్టర్‌‌లో ట్రెండింగ్‌ అయినందన ఢిల్లీ హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్ర జైన్‌ దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్‌ చేయం, రూమర్స్‌ నమొద్దు’ అని ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కాగా.. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై […]

Read More