Breaking News

TENTH

టెన్త్​ గ్రేడ్​ ఇలా తెలుసుకోండి..

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్కూలులో విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా గ్రేడింగ్​ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాల రిజల్ట్స్​ వెబ్​సైట్​లో తెలుసుకోవచ్చని బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ తెలిపింది. ఈ కింద ఉన్న వైబ్​సైట్​ ద్వారా గ్రేడింగ్​ ఫలితాలను తెలుసుకోవచ్చు. BSE TELANGANA

Read More

ఏపీలో టెన్త్​ ఎగ్జామ్స్​ రద్దు

అమరావతి: పదవ తరగతి పరీక్షలను ఏపీలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. కరోనా నేపథ్యంలో.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేరెంట్స్​ ఆందోళన చెందుతున్న వేళ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం వెల్లడించారు.

Read More

టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జరగాల్సిన టెన్త్​ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్​ సాధించిన ఇంటర్నల్​ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు బోర్డుకు చేరకపోవడంతో టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు పట్టుకుంది. వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌కు ఆన్‌లైన్‌లో పంపించుకుండా స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో టెన్త్​ స్టూడెంట్స్​లో ఆందోళన నెలకొంది. కిన్నెరసాని క్రీడా ఆశ్రమ బాలుర […]

Read More