Breaking News

TELNGANA

రైతుల వెన్నంటే ప్రభుత్వం

సారథిన్యూస్​, మధిర: కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ వ్యవసాయరంగానికే మొదటి ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాంను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ..కేసీఆర్ గారు ఆలోచించిన విధంగా […]

Read More