Breaking News

TEAMINDAI

భారత్ వర్సెస్​ ఆస్ర్టేలియా

డిసెంబర్ 3 నుంచి బ్రిస్బేన్​లో తొలి టెస్ట్ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత భారత్ క్రికెట్ జట్టు అతి పెద్ద టెస్ట్ సిరీస్​కు రెడీ అవుతోంది. డిసెంబర్ 3 నుంచి ఆస్ర్టేలియాలో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇండో–ఆసీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ, క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) విడుదల చేశాయి. నాలుగు టెస్ట్​ల్లో భాగంగా తొలి మ్యాచ్ బ్రిస్బేన్​లో జరగనుంది. ఆసీస్​లో కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో నాలుగు మ్యాచ్​లకు నాలుగు వేదికలను […]

Read More

అలా.. ఆట ఎలా సాధ్యం

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడకుండా.. జీవ రక్షణ వాతావరణంలో (బయో సెక్యూర్ ఎన్విరాన్​మెంట్​) క్రికెట్​ మ్యాచ్​లు నిర్వహించడం అసాధ్యమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇందంతా ఓ మిథ్య అని కొట్టిపడేశాడు. ఆట రెండవ రోజు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు. పాకిస్థాన్, వెస్టిండిస్​ తో జరిగే సిరీస్​లను బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. […]

Read More