Breaking News

SUPRIMECOURT

జరిమానా.. రూపాయి

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీంకోర్టు రూ. 1 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రశాంత్​ భూషణ్​..​ గత జూన్ 27, 29 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లను ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఆయనపై ‘ధిక్కార మరియు పరువు నష్టం’ కేసులు నమోదు చేసి విచారించింది. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరించింది.

Read More
ప్రశాంత్​భూషణ్​కు షాక్​

మీ క్షమాపణ మాకు అక్కర్లేదు

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీంలో చేదు అనుభవం ఎదురైంది. ‘మీ క్షమాపణ మాకు అక్కర్లేదు. మీరు చేసిన వ్యాఖ్యలపై విచారణ కొనసాగిస్తాం’ అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2009లో ఓ ఇంటర్వ్యూలో ఆయన​ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న 16 మంది జడ్జీలు అవినీతిపరులేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును సోమవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. అతని వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా అతని వ్యాఖ్యలు కోర్టు […]

Read More