Breaking News

SUICIDE

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పూత్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ‘కోయ్‌ పో చి’ సినిమాతో సుశాంత్​ బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. తర్వాత శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, పీకే, డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి, ఎంఎస్‌ ధోని, ద అన్‌టోల్డ్‌ స్టోరీ, రాబ్టా, వెల్‌కమ్‌ న్యూయార్క్‌, కేదార్‌నాథ్‌, సోంచారియా, చిచ్చోర్‌, డ్రైవ్‌ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. అలాగే సుషాంత్​కు బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా మంచి పేరు […]

Read More
చావులోనూ ఒక్కటిగానే..

చావులోనూ ఒక్కటిగానే..

సారథి న్యూస్, మెదక్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. చావులోనూ ఒక్కటిగానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(29), కామారెడ్డి జిల్లా మల్లుపల్లికి చెందిన రుచిత(25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్ కుమార్ అదే గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రుచిత అమ్మానాన్నలు రూ.ఆరులక్షల విలువైన బంగారు […]

Read More
రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

  • May 19, 2020
  • CRIME
  • SUICIDE
  • Comments Off on రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

సారథి న్యూస్, మెదక్: రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి, మరో మహిళ బైక్​పై వచ్చి మాసాయిపేట బంగారమ్మ గుడి వద్ద చెట్టు కింద ఆగారు. కొద్దిసేపటి తర్వాత నిజామాబాద్ వైపు నుంచి గూడ్స్ రైలు రావడం గమనించి ఆ ఇద్దరు రైలు పట్టల మీద తలపెట్టి పడుకున్నారు. దీంతో వారి తలల మీద […]

Read More

ఉరివేసుకుని జంట ఆత్మహత్య

సారథి న్యూస్​, నిజామాబాద్​: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్ర శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు సూసైడ్​ చేసుకున్నారు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. మృతులను మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)గా గుర్తించారు. మృతులు ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read More