Breaking News

STATUES

ఆ విగ్రహాలు తీర్థంకరులవే

సారథి న్యూస్, గంగాధర: ఇటీవల కరీంనగర్​ జిల్లా, గంగాధర మండలం కోట్ల నర్సింహునిపల్లి గ్రామంలోని ఓ రైతు పొలంలో బయటపడ్డ విగ్రహాలు.. క్రీ.పూర్వం 8​​​-9 వ శతాబ్ధం కాలం నాటి ఒకటో తీర్థంకరుడు పార్శనాథుడు , 24 వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడివని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. సోమవారం పురావస్తుశాఖ అధికారులు విగ్రహాలను పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, వేములవాడ చాళక్యులు, కాకతీయులు పరిపాలించారని చెప్పారు. ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు జరగవలిసి ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. […]

Read More