Breaking News

SECRETARIAT EXAM

సజావుగా సచివాలయ పరీక్షలు

సజావుగా సచివాలయ పరీక్షలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలు తొలిరోజు విజయవంతంగా ముగిశాయిని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటిస్సోరి హైస్కూలు, ఎన్ఆర్ పేట సెయింట్ ​జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూలు ఎగ్జామ్​ సెంటర్​ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 127 పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం జరిగిన పరీక్షకు 76.77 శాతం మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షకు […]

Read More
సచివాలయ పరీక్షలకు అంతా రెడీ

సచివాలయ పరీక్షలకు అంతా రెడీ

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సన్నాహాలు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, కర్నూలు క్లస్టర్ల పరిధిలో ఉదయం 127 పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్నం 67 కేంద్రాలు మొత్తం కలిపి 194 కేంద్రాల్లోని 5,542 […]

Read More
ఎస్ వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా ఫ్రీ కోచింగ్​

ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఫ్రీ కోచింగ్​

సారథి న్యూస్, కర్నూలు: ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన సచివాలయ ఉద్యోగుల ఉచిత ఆన్​లైన్​ గ్రాండ్​టెస్ట్–3 ప్రశ్నపత్రాన్ని ఎస్పీ కె.ఫక్కీరప్ప శుక్రవారం తన కార్యాలయంలో ప్రారంభించారు. కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లో ఎస్ వీ మోహన్ రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీఉందని నిషితమైన విశ్లేషణలతో కూడిన చదువులు అవసరమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]

Read More
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 20న నిర్వహించనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక అర్హత పరీక్షల ఏర్పాట్లపై బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఆర్ అండ్ ఆర్ డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజాశంకర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్, జిల్లా ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ​నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జడ్పీ […]

Read More